Minister Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kottu Satyanarayana: దసరా ఉత్సవాల ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు జరిగాయని ఆయన వెల్లడించారు. కేశఖండన చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇటీవల కొండచరియలు విరిగిపడిన దగ్గర తగు జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయం, వీఎంసీలో ఒక టికెట్ కౌంటర్ పెట్టామని ఆయన తెలిపారు.
Also Read: Chandrababu: చంద్రబాబు కోసం ఏసీ ఏర్పాటు చేయించాలి.. ఏసీబీ కోర్టు ఆదేశం
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
3500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రోటోకాల్ వీవీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పిస్తున్నామన్నారు. పాలు, మజ్జిగ, బిస్కెట్లు క్యూలైన్లలో ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం రాకకు ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు. బీఎస్ఎన్ఎల్, ఫైబర్ నెట్, యాక్ట్ నుంచీ కనెక్షన్లు దసరాకు తీసుకున్నామన్నారు. కొండచరియలు విరిగిపడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. వృద్ధులకు ఉదయం, సాయంత్రం రెండు స్లాట్లు ఉంటాయన్నారు. సేవాసమితుల ఆధ్వర్యం లో వృద్ధులకు సేవలు అందిస్తామని మంత్రి చెప్పారు.
దసరాకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. విజయదశమి అందరికి మంచి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!