Karumuri Nageswara Rao: పవన్ కామెంట్లకు కారుమూరి కౌంటర్.. పచ్చి అబద్ధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao: పవన్ కల్యాణ్ పై మంత్రి కారుమూరి నాగేశ్వర్రావు ఫైర్ అయ్యారు. తణుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తే వెయ్యి కోట్లు ఎలా వస్తాయని కారుమూరి అన్నారు. వెయ్యికోట్లు సంపాదిస్తే 21 కోట్లు మాత్రమే ఎందుకు ట్యాక్స్ కడుతున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ని పవన్ కల్యాణ్ చదువుతున్నారని ఆయన అన్నారు. TDR బాండ్ల లో 309 కోట్లు అవినీతి అంటున్నారు.. ఈ స్కాం లో ఏ పార్టీ వాళ్ళు వున్నారు అనేది చూడాలని సూచించారు.. TDR బాండ్లు టిడిపి టైంలో ఎక్కువ జరిగాయి.. టిడిపి హయాంలో TDR బాండ్లు టిడిపి టైంలోనే ఇచ్చారన్న ఆయన.. తణుకులో డంపింగ్ యార్డు లేదని అబద్ధాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. 8 ఏకరల్లో డంపింగ్ యార్డ్ ఉంది.. దీనిపై పశ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
Read Also: Razakar: మాజీ గవర్నర్, ఎంపీల చేతుల మీదుగా రజాకర్ మూవీ పోస్టర్ లాంచ్
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
సీఎం జగన్ వచ్చాక ఆలయాల ప్రతిష్ట పెరిగిందన్నారు మంత్రి కారుమూరి.. టిడిపి హయాంలో సన్నిధి గోల్లలని తీసేస్తే వారిని కొనసాగిస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందన్న ఆయన.. సీఎం జగన్ ఎప్పుడు దేవుడు తోడు ఉన్నారని చెప్తారు. మీ లాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా ఆయన్ని ఎం చేయలేరన్నారు.. చంద్రబాబు మూడు వందల ఆలయాలు కుల్చేతే ఎందుకు మాట్లాడలేదు.. పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు.. అసలు పవన్ పార్టీ సిద్దాంతం ఏంటి..? పార్టీ అజెండా ఏంటి.? అని ప్రశ్నించిన ఆయన.. ఒక భార్య ఉంటే భార్యామణి అంటారు.. ఎంత మంది ఉంటే అంత మందిని అలా అనరని పేర్కొన్నారు. బీసీ ఎమ్మెల్యేలను మీరు కొట్టేస్తారు.. అని ఫైర్ అయ్యారు. ఏర్రిపప్ప అని టిడిపి నేతను, చంద్రబాబును అన్నాను.. దాన్ని కూడా మీరు తీసుకున్నారంటే మీరెంత ఎర్రి పప్ప అనేది అర్దం అవుతుందని సెటైర్లు వేశారు. చంద్రబాబు మాత్రమే మీకు గొప్ప.. చంద్రబాబు దోచేసిన దాని గురించి ఎందుకు మాట్లాడరు.. మీరు ప్యాకేజీ స్టార్ కాబట్టి మీకు వాట వచ్చి ఉంటుందని ఆరోపించారు.. కాపు కుర్రాళ్ళని రెచ్చ గొడుతున్నారు.. కాపులే నన్ను రాజకీయాల్లో తీసుకు వచ్చారని.. మీరు పడిన కష్టాల కంటే మేం ఎక్కువ కష్టాలు చూశామన్నారు మంత్రి కారుపూరి నాగేశ్వరరావు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!