Karumuri Nageshwara Rao: పోలవరాన్ని వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageshwara Rao: అనుమతి తీసుకుని పోలవరంలో ఎవరైనా పర్యటించవచ్చని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పద్దతి లేకుండా, తోకలేని కోతుల్లా ప్రాజెక్టులోకి వెళ్తామంటే ఉపేక్షించమని మంత్రి హెచ్చరించారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని ప్రధాని చెప్పారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పోలవరాన్ని వచ్చే మార్చి నాటికి పూర్తిచేసి సీఎం జగన్ చేతుల మీదుగా తాగు, సాగు నీరందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.
Jogi Ramesh: జగన్ పేదవాళ్ల పక్షాన నిలబడతాడు.. పేదలను నిలబెడతాడు..
Also Read
రైతులు బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. దళారీ వ్యవస్థ లేకుండా రైతులు పండించిన పంటలో ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన ఘనత చంద్రబాబుదని ఆయన విమర్శలు గుప్పించారు. బియ్యంలో రాళ్ళు ఏరుతున్నట్టు టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..