Jogi Ramesh: జగన్ను ఎదుర్కోవడానికి టీడీపీ, చంద్రబాబు సరిపోరు.. అందుకే ఈ పొత్తుల నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ సామాజిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి జోగి రమేష్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్ను ఎదుర్కోవటానికి ఒక టీడీపీ, ఒక చంద్రబాబు సరిపోరట.. అందుకే ఈ పొత్తులు నిర్ణయం అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. పవన్తో చంద్రబాబు కలిసి వచ్చినా కృష్ణానదిలో కలిసి పోవటమేనని.. వచ్చేది జగన్ సర్కార్ మాత్రమే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Chandrababu: పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు.. కారణమేంటంటే?
Also Read
దేశంలో జగన్ మాత్రమే సామాజిక న్యాయం చేయగలిగారని.. చంద్రబాబు ఏనాడైనా మెజార్టీ మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారా అంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. రాజ్యసభ స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాలు వెనుక బడిన వర్గాలకే సీఎం జగన్ ఇచ్చారని మంత్రి చెప్పుకొచ్చారు. రాజ్యసభ స్థానం ఇస్తామని వర్ల రామయ్యను చంద్ర బాబు మోసం చేశారన్నారు. నందిగామలో మళ్లీ గెలిచేది మొండితోక జగనే అంటూ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?