Jagadish Reddy: మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. నా వెంటే ఉండి ప్రజలను బెదిరిస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లా కేంద్రంలో 215 కుట్టు మిషన్లను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఘాటుగా స్పందించారు. తన వెంట ఉండి, ప్రజలను బెదిరించి బ్లాక్ మెయిల్ లకు పాల్పడితే జైలుకు పంపడానికి కూడా వెనకాడనని మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Uddav Thackeray: కేసీఆర్ దేశం కోసం పోరాడుతున్నారా?.. బీజేపీకి మద్దతిస్తున్నారా?.. ఉద్ధవ్ ప్రశ్నలు
Also Read
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
గత కొద్దిరోజులుగా మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్ పర్సన్ వట్టే జానయ్య పై భూకబ్జాలు, బెదిరింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో 42 మంది బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి న్యాయం చేయమని రోడ్డు ఎక్కారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కాక రేపుతున్నాయి.
Read Also: NTR: అనుకున్నదే అయ్యింది.. ఢిల్లీకి ఎన్టీఆర్.. ఛాన్సే లేదు.. ?
పార్టీలో చేరే వారు ఆ పార్టీలో చేసినట్లు తన దగ్గర చేస్తే కుదరదని… శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవరికైనా చిప్పకూడు తినిపిస్తానన్నారు. పార్టీ మారి వచ్చిన వాళ్లకు ముందే చెప్తున్న అంటూ మంత్రి హెచ్చరించారు. ఓట్ల కోసం ఏనాడూ పాకులాడలేదని.. సూర్యాపేట ప్రజలు తనను ఎందుకు ఎన్నుకున్నారో తనకు తెలుసని.. వాళ్లకు తానేం చేయాలో స్పష్టత ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!