Jagadish Reddy: మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. నా వెంటే ఉండి ప్రజలను బెదిరిస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లా కేంద్రంలో 215 కుట్టు మిషన్లను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఘాటుగా స్పందించారు. తన వెంట ఉండి, ప్రజలను బెదిరించి బ్లాక్ మెయిల్ లకు పాల్పడితే జైలుకు పంపడానికి కూడా వెనకాడనని మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Uddav Thackeray: కేసీఆర్ దేశం కోసం పోరాడుతున్నారా?.. బీజేపీకి మద్దతిస్తున్నారా?.. ఉద్ధవ్ ప్రశ్నలు
Also Read
గత కొద్దిరోజులుగా మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్ పర్సన్ వట్టే జానయ్య పై భూకబ్జాలు, బెదిరింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో 42 మంది బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి న్యాయం చేయమని రోడ్డు ఎక్కారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కాక రేపుతున్నాయి.
Read Also: NTR: అనుకున్నదే అయ్యింది.. ఢిల్లీకి ఎన్టీఆర్.. ఛాన్సే లేదు.. ?
పార్టీలో చేరే వారు ఆ పార్టీలో చేసినట్లు తన దగ్గర చేస్తే కుదరదని… శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవరికైనా చిప్పకూడు తినిపిస్తానన్నారు. పార్టీ మారి వచ్చిన వాళ్లకు ముందే చెప్తున్న అంటూ మంత్రి హెచ్చరించారు. ఓట్ల కోసం ఏనాడూ పాకులాడలేదని.. సూర్యాపేట ప్రజలు తనను ఎందుకు ఎన్నుకున్నారో తనకు తెలుసని.. వాళ్లకు తానేం చేయాలో స్పష్టత ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
-
PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!
-
Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!