Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో గత తీర్పు రిపీట్.. వారిపై విశ్వాసం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల తీర్పు రిపీట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. టీడీపీ, చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారన్న ఆయన.. మరోసారి టీడీపీకి ఘోర పరాజయం తప్పదన్నారు.. ఇక, సొంత ఇంటి కల నేర వెరుస్తున్న ప్రభుత్వం వైసీపీది.. 50 వేల మందికి పట్టాలు అమరావతిలో ఇవ్వాలని సంకల్పించామన్నారు.. సుప్రీం కోర్టు కూడా ఆర్ 5 జోన్ లో జరుగుతున్నది అభివృద్దే అనీ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు. చట్టాలను ఉల్లంఘించడంలేదన్న ఆయన.. కానీ, సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని టీడీపీ పిటిషన్ వేయడం దారుణం అన్నారు.. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారుఉ.. చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
మరోవైపు మాజీ మంత్రి బాలినేని విషయలో ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు మంత్రి సురేష్.. మొన్నటి మార్కాపురం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో రాకూడని దారిలో వెళ్లడం వల్ల అది జరిగిందన్నారు.. నేను కూడా అటుగా వెళ్ళానని తెలిపారు. అయితే, బాలినేనిని పోలీసులు అడుకున్నది వాస్తవం అన్నారు. బాలినేని విషయంలో ఎన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!