Meerpet Murder Case : మీర్పేట హత్య కేసులో సంచలన విషయాలు.. క్లూస్ టీమ్కి దొరికిన 2 ఆధారాలు
- క్లూస్ టీమ్కి దొరికిన 2 ఆధారాలతో దర్యాప్తులో ముందుకెళ్తున్న పోలీసులు
- గ్యాస్ స్టవ్పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరకలు లభ్యం
- రెండింటిని ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపిన క్లూస్ టీమ్
- గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై నిర్ధారణకు వచ్చిన పోలీసులు
Meerpet Murder Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మీర్పేట్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసులో క్లూస్ టీమ్కి దొరికిన 2 ఆధారాలతో దర్యాప్తులో ముందుకెళ్తున్నారు పోలీసులు. గ్యాస్ స్టౌవ్పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమైంది. రెండింటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపింది క్లూస్ టీమ్.. దీంతో.. గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మాధవి చనిపోయిన తర్వాత డెడ్బాడీని బాత్రూమ్లోకి తీసుకెళ్లిన గురుమూర్తి.. బాత్రూమ్లో డెడ్బాడీని ముక్కలు ముక్కులుగా కట్ చేశాడు. ఒక్కొక్క ముక్కని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్పై పెట్టి గురుమూర్తి కాల్చేశాడు. బాగా కాలిపోయిన ఎముకలను రోట్లో వేసి పొడిగిగా తయారు చేశాడు గురుమూర్తి. అయితే.. ఆ ఎముకల పొడి మొత్తాన్ని బక్కెట్లో నింపి చెరువులో పడవేశాడు గురుమూర్తి.
Maharastra : ఆర్మీ ఆయుధ కర్మాగారంలో పేలుడు.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..ఘటనకు కారణం ఏంటంటే ?
Also Read
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
- KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. మీర్పేట్ మర్డర్ కేసులో విచారణ కొనసాగుతుందని, రాష్ట్రంలో ఉన్న ఎక్స్పర్ట్స్తో పాటు దేశంలో ఉన్న వివిధ ఎక్స్పర్ట్స్తో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నూతన టెక్నాలజీ ద్వారా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తుల దశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతకంటే వివరాలు చెప్పలేమని, మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశామని,దర్యాప్తు పూర్తయినాక కేసుకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న కొత్త టెక్నాలజీ ద్వారా కేసు దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
IRCTC: ట్రైన్ టికెట్ కు డబ్బులు లేకపోయినా.. జీరో పేమెంట్తో ఇలా బుక్ చేసుకోవచ్చు!
తాజావార్తలు
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!