MEA on Qatar: న్యాయబృందంతో చర్చిస్తాం.. ఖతార్ అంశంపై ప్రభుత్వ తొలి స్పందన ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MEA on Qatar: ఖతార్ కోర్టు భారత మాజీ నేవీ సిబ్బంది మరణశిక్షను తగ్గించిన తర్వాత, ప్రభుత్వం ఈ కేసులో పెద్ద అప్డేట్ ఇచ్చింది. దీనిపై న్యాయ బృందంతో చర్చిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం మాట్లాడుతూ, ‘ఖతార్ సమస్యపై వివరణాత్మక ఆర్డర్ కాపీ ఇంకా రానందున నేను పెద్దగా వ్యాఖ్యానించడానికి ఇష్టపడను? ఇది సున్నితమైన విషయం, మా ఆందోళన 8 మంది భారతీయులు, వారి కుటుంబాల ప్రయోజనాలకు సంబంధించినది. ఈ కారణంగా మేము కొంచెం వేచి ఉండవలసి ఉంటుంది.” అని పేర్కొన్నారు.
Read Also: Bihar: రహస్య సమావేశం, సీఎంగా తేజస్వి.. జేడీయూ చీఫ్గా లలన్సింగ్ తొలగింపు స్టోరీ ఇదే!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఊహాగానాలపై శ్రద్ధ చూపవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. భారతీయులు, వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాలే మా అతిపెద్ద ఆందోళన అని కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. తదుపరి చర్యల గురించి న్యాయ బృందం, కుటుంబ సభ్యులతో తప్పకుండా చర్చిస్తామని ఆయన చెప్పారు.
ఖతార్తో చర్చలు కొనసాగుతాయి..
ఎనిమిది మంది మాజీ భారత నేవీ అధికారుల మరణశిక్షను ఖతార్ కోర్టు గురువారం తగ్గించిందనే విషయం తెలిసిందే. దహ్రా గ్లోబల్ కేసులో గత ఏడాది భారత మాజీ నేవీ అరెస్టయ్యారు. గూఢచారం ఆరోపణలపై వారికి గతంలో విధించిన మరణశిక్ష గురువారం తగ్గించబడింది. ఖతార్తో చర్చలు కొనసాగుతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..