Fire Accident In Hotel: క్రికెటర్స్ ఉన్న హోటల్లో భారీ అగ్నిప్రమాదం
- వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిధ్యం
- పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్లో భారీ అగ్నిప్రమాదం
- తృటిలో తప్పిన ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident In Hotel: వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో పెద్ద తతంగమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటగాళ్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ పెను ప్రమాదం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), వారి ప్రభుత్వ సన్నాహాలను బహిర్గతం చేసింది. ఇటువంటి పరిస్థితిలో, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్లో జరిగే అవకాశాలు మరింతగా దిగజారాయి.
Read Also: Pushpa 2 : టెన్షన్ లేకుండా పుష్ప ఈవెంట్.. మొత్తం అంతా వాళ్లే చేశారు!
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ప్రస్తుతం జాతీయ మహిళల వన్డే ఛాంపియన్షిప్ 2024-25 కరాచీలో జరుగుతోంది. ఈ కారణంగా వివిధ టీం బృందాలు హోటల్లో బస చేశాయి. ఆ సమయంలో హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో ఐదుగురు మహిళా క్రికెటర్లు ఉన్నారు. అతి కష్టం మీద వారిని బయటకు తీశారు. ప్రమాదం తర్వాత పీసీబీ టోర్నీని మధ్యలోనే నిలిపివేసింది. పాకిస్తాన్ బోర్డు 5 బృందాలు, అధికారుల కోసం హోటళ్లను బుక్ చేసింది. సమాచారం మేరకు, 4 జట్లు ఐదవ రౌండ్లో ఆడటానికి వెళ్ళాయి. ఐదుగురు ఆటగాళ్లు మినహా మిగతా క్రికెటర్లు, అధికారులు హోటల్లో లేరు. నెట్ ప్రాక్టీస్ కోసం నేషనల్ స్టేడియంలో ఉన్నారు వారంతా.
Read Also: Dil Raju vs Mythri Movie Makers: దిల్ రాజుకు మైత్రీ మార్క్ కౌంటర్?
ఆటగాళ్లు సురక్షితంగా ఉన్నారని, అయితే వారి వస్తువులు కాలిపోయాయి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఐదుగురు ఆటగాళ్లు తమ గదుల్లో ఉన్నారు. దీంతో ఆటగాళ్లు, అధికారుల కొన్ని వస్తువులు దెబ్బతిన్నాయి. ఈ ఘటన పై పీసీబీ మాట్లాడుతూ.. ‘టీమ్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత, కరాచీలో జరిగే జాతీయ మహిళల వన్డే టోర్నమెంట్ 2024-25ను ముగించాలని పీసీబీ నిర్ణయించింది. అదృష్టవశాత్తూ, సంఘటన సమయంలో హోటల్లో ఉన్న ఐదుగురు ఆటగాళ్లను పిసిబి వెంటనే ఖాళీ చేయించడంతో ఎవరికీ ఏమి కాలేదు.
Pakistan cancelled their Women's domestic tournament after a huge fire broke out in Karachi team hotel.
5 cricketers had to be rescued by breaking windows of the hotel.
All their equipments got destroyed.
Champions Trophy SF & matches of AFG, SA & NZ is scheduled in Karachi. pic.twitter.com/D4YlYP1B4E
— Johns (@JohnyBravo183) November 18, 2024
తాజావార్తలు
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!