Sabarimala Darshan: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. పంబ వరకు క్యూ లైన్లు
- జనవరి 14న మకర జ్యోతి దర్శనం.
- పంబ వరకు భారీగా భక్తుల క్యూ లైన్లు.
- స్వామి దర్శనానికి 12 గంటలపాటు సమయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Darshan: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈ నెల 14న మకర జ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు పెద్దఎత్తున్న చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో శబరిమల చేరిన భక్తులతో, ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ బాగా పెరిగింది. దీనితో భక్తులు క్యూ లైన్లలలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటలపాటు సమయం పడుతున్నట్లు సమాచారం. పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. అయితే, రద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్ దర్శనం కల్పించనున్నారు. అలాగే మరిన్ని దర్శనాలను సౌకర్యవంతంగా చేయడానికి ట్రావెన్ కోర్ దేవస్థానం ఆన్లైన్ దర్శనాలపై నియంత్రణ విధించింది.
Also Read: Rythu Bharosa: రైతు భరోసా నిబంధనలు ఇవే.. వారికి నిరాశే..
Also Read
అలాగే సోమవారం నుంచి ఆన్లైన్ దర్శనాలకు పరిమితి విధించనున్నారు. 13వ తేదీన 50 వేల మందికి, 14వ తేదీన 40 వేల మందికి దర్శనం ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. 15వ తేదీకి 60 వేల మందికి ఆన్లైన్ దర్శన సేవలు అందించే ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు శబరిమలలో భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 14వ తేదీన మకర జ్యోతి దర్శనం సందర్భంగా భక్తులకు సరైన వసతులు కల్పించడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..