KP Nagarjuna Reddy: వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్కాపురం నియోజక వర్గంలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో శాసన సభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజా ప్రతినిదులతో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. నాలుగన్నర సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ సమక్షంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు అని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ఉంటూ మన ఆత్మగౌరవాన్ని పెంచారు.. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పేద ప్రజల ఆత్మగౌరవం పెంచిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే అని కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు.
Read Also: North Korea: సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా.. రష్యా సాయం.?
Also Read
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
ఇక, కలుజువ్వలపాడు సచివాలయం పరిధిలో 14 వందల ఇళ్లు ఉన్నాయని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ 14 వందల ఇళ్లకు 8, 652 సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సచివాలయ సిబ్బంది ఇప్పటి వరకు 1393 ఇళ్లకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.. 7 ఇళ్లు మినహా అందరికీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి.. దాదాపు 98 శాతం మన ప్రభుత్వ నిధులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నాకు తెలిసి.. ఏపీలో ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు అని ఎమ్మెల్యే కేపీ అన్నారు.
Read Also: ODI World Cup 2027: ముగిసిన 2023 వరల్డ్ కప్.. తర్వాతి ప్రపంచకప్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
మీకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ ను మరోసారి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వధించాలని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. గత నాలుగున్నర సంవత్సరాలుగా నేను కూడా అందరికి అందుబాటులో ఉన్నాను.. మార్కాపురంలో అభివృద్ది్కి నా వంతు కృషి చేశాను అని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి పనిలో ప్రభుత్వం తోడ్పుతో ప్రజలకు నిరంతరం సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది అని కేపీ నాగార్జున రెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!