Nandigama: నందిగామ మున్సిపల్ చైర్పర్సన్గా కృష్ణకుమారి.. ఎమ్మెల్యే సౌమ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- నందిగామ మున్సిపల్ చైర్పర్సన్గా మండవ కృష్ణకుమారి ఎన్నిక..
- ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేసినేని చిన్ని మధ్య ఏకాభిప్రాయం లేక వాయిదా..
- మూడో వ్యక్తిగా మండవ కృష్ణకుమారి పేరును సూచించిన అధిష్టానం..
- వైసీపీపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే సౌమ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandigama: అనేక ట్విస్టుల నడుమ నందిగామ మున్సిపల్ చైర్పర్సన్గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు.. నిన్నే చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేసినేని చిన్ని మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇవాళ ఎన్నిక జరిగింది.. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థి కాకుండా మూడో వ్యక్తిగా మండవ కృష్ణకుమారి పేరును అధిష్టానం సూచించడంతో ఆమెను కౌన్సిలర్లు చైర్మన్గా ఎన్నుకున్నారు. మంత్రి నారాయణ.. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో మాట్లాడి అధిష్టానం సూచించిన వ్యక్తిని చైర్మన్ గా ఎన్నుకోవాలని చెప్పడంతో ఎమ్మెల్యే కూడా అధిష్టానం నిర్ణయానికి తలొగ్గారు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
ఇక, ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నందిగామ పురపాలక సంఘం చైర్పర్సన్ మండవ కృష్ణకుమారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.. నందిగామ మున్సిపల్ చైర్మన్ గా అధిష్టానం ఆశీస్సులతో కృష్ణకుమారి ఎన్నికయ్యారు.. కొత్త బోర్డు ద్వారా నందిగామ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.. అధిష్టానం ఆమోదంతోనే చైర్మన్ ను ఎన్నుకున్నాం.. రెండు రోజులుగా ఒక కొలిక్కి రాలేకపోయినా.. చివరిగా తుది నిర్ణయం తీసుకున్నాం.. నిన్న తొందరపడి ముందే కోయిలలు కూసాయి.. వైసీపీ వారు నన్ను డమ్మీ అన్నారు.. ఇప్పుడు ఎవరు డమ్మీ అయ్యారు అంటూ ఎద్దేవా చేశారు.. 15 మంది కౌన్సిలర్ల బలంతో మేం బోర్డు ఏర్పాటు చేశాం.. వైసీపీ పక్షాన్ని పక్కకు నెట్టి పసుపు జెండా ఎగురవేశాం.. ఈ రోజు ఎవరు డమ్మీ అయ్యారు.. ఏది పడితే అది మాట్లాడితే కాదు అని హెచ్చరించారు.. మా కౌన్సిలర్లు నాకు మద్దతుగా ఉన్నారు.. అధిష్టానం ఆమోదంతోనే మున్సిపల్ బోర్డు చేజిక్కించుకున్నాం అన్నారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య..
తాజావార్తలు
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?