Mandali Buddha Prasad: నేడు జనసేన గూటికి టీడీపీ సీనియర్ నేత.. అవనిగడ్డ నుంచి బరిలోకి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mandali Buddha Prasad: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి.. కృష్ణా జిల్లా అవనిగడ్డ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేడు జనసేన పార్టీలో చేరనున్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్.. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్తో చర్చలు పూర్తి అయినట్లు సమాచారం.. ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి తరపున జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధ ప్రసాద్ బరిలోకి దిగుతారంటూ స్థానికంగా ప్రచారం సాగుతోంది.. అయితే, 1999, 2004, 2014 సార్వత్రిక ఎన్నికల్లో అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు బుద్ధ ప్రసాద్..
Read Also: West Bengal: బెంగాల్లో తుఫాను విధ్వంసం.. నలుగురి మృతి, 100 మందికి గాయాలు
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా.. అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించింది టీటీడీ.. దీంతో, ఈ సారి మండలి బుద్ధప్రసాద్కు టీడీపీ నుంచి టికెట్ దక్కలేదు.. ఇక, గత కొన్ని రోజులగా టీడీపీకి ఈ టికెట్ కేటాయించి బుద్ధ ప్రసాద్ ని బరిలోకి దింపాలంటూ ఆయన వర్గం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది.. కొందరు ఆయనకు మద్దతుగా టీడీపీకి రాజీనామాలు కూడా చేశారు. అయితే, అవనిగడ్డ సీటును ఇప్పటి వరకు పెండింగ్లోనే పెట్టారు పవన్ కల్యాణ్.. జనసేనలో బుద్ధ ప్రసాద్ చేరిన తర్వాత అభ్యర్ధిగా రేపు లేదా ఎల్లుండి.. ఆయనే పేరునే ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు.. మరోవైపు.. టీడీపీలో ఉన్న బుద్ధ ప్రసాద్ కు పొత్తులో టికెట్ దక్కకపోవడంతో పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!