Mahesh Babu : మార్షల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు చైనాకు వెళ్తున్న మహేష్ ?
- సినిమా కోసం మహేష్ ను సానపెడుతున్న జక్కన్న మార్షల్ ఆర్స్ట్ కోసం చైనాకు వెళ్తున్న మహేష్ రెండు పార్టులుగా రాబోతున్న మూవీ
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తను ప్రస్తుతం ఇండియాస్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ ఎంబీ 29 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అడ్వంచరస్ కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. దీంతో మహేష్ కొంత ట్రైనింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి అదేశాల మేరకు జపాన్ లో కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. . అటుపై ఆఫ్రికాలోని మసాయి-పిగ్మీస్ తెగల మధ్య బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఓ 20 రోజుల పాటు ఆప్రికన్ తెగల మధ్య మహేష్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మహేష్ చైనా దేశానికి కూడా వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాకి సంబంధించి కొంత మార్షల్ ఆర్స్ట్ పై కూడా బేసిక్ ట్రైనింగ్ అసవరమని భావించి దర్శకుడు రాజమౌళి భావించి మహేష్ ను చైనాకి పంపిస్తున్నాడుట. ఈనెల మిడ్ లోనే మహేష్ చైనా ప్రయాణం ఉంటుందట. అక్కడ స్పెషల్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ లో శిక్షణ ఉంటుందని వార్తలొస్తున్నాయి. మహేష్ తో పాటు రాజమౌళి కూడా అటెండ్ అవుతారని అంటున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే మార్షల్ ఆర్స్ట్ మాస్టర్లు ట్రైనింగ్ ఇవ్వనున్నారట.
Read Also:CM Chandrababu: గ్రీన్ ఎనర్జీ రూపంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఇదే నిజమైతే మహేష్ ని జక్కన్న ఏ రేంజ్ లో సానబెడుతున్నాడో ఇక్కడే అర్దమవుతుంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఇన్ని రకాల ట్రైనింగ్ లు అంటే చిన్న విషయం కాదు. ఎంతో ఓపికతో పూర్తి చేయాల్సిన ట్రైనింగులు అవన్నీ కూడా. సినిమా కోసం మహేష్ ఏమాత్రం ఆలోచించరు. కాంప్రమైజ్ అయ్యేటు వంటి వ్యక్తి అసలే కాదు. జపాన్, మసాయి తెగల మధ్యనే గడిపిన మహేష్ చైనా ట్రైనింగ్ పూర్తి చేయలేడా అని అంటున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతోనే ఇన్ని రకాల ట్రైనింగ్ లు అవసరం అవుతున్నాయి. మేజర్ పార్టు షూటింగ్ ఆప్రికన్ అడవుల్లోనే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అటు రామోజీ ఫిలిం సిటీ సహా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున సెట్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఫస్ట్ పార్టు 2026లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ 2029లో రాబోతుంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!