Maharastra : నేటి నుంచి సమ్మెకు దిగనున్న 8000మంది డాక్టర్లు.. నిలిచిపోనున్న వైద్య సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra : మహారాష్ట్రలో రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నట్లు వైద్యులు నోటీసులు జారీ చేశారు. ఎమర్జెన్సీ పేషెంట్లను వైద్యులే చూస్తున్నప్పటికీ, ఇతర రోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎంఆర్ఏడీ ప్రెసిడెంట్ డాక్టర్ అభిజీత్ హెల్గే ఈ సమాచారం ఇస్తూ నోటీసు జారీ చేసి కేంద్ర ప్రభుత్వం పట్ల ఎందుకు నిరాశ చెందారో వివరించారు. మహారాష్ట్రలో 8000 మంది రెసిడెంట్ డాక్టర్ల సమ్మె వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం.
వైద్యుల డిమాండ్ ఏమిటి?
ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభిస్తున్నట్లు రెసిడెంట్ డాక్టర్లు బుధవారం నిరవధిక సమ్మెను ప్రకటించారు. ఈ సమ్మెకు కారణాన్ని వివరిస్తూ, మెరుగైన హాస్టళ్లు, స్టైఫండ్ పెంపు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగుతారని ఎంఎఆర్డి అధ్యక్షుడు డాక్టర్ అభిజీత్ హెల్గే తెలిపారు.
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మంత్రికి లేఖ
తమ డిమాండ్లపై రెసిడెంట్ డాక్టర్లు ఆరోగ్య మంత్రికి లేఖ రాశారు. మూడు పేజీల సుదీర్ఘ లేఖలో, “రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెసిడెంట్ వైద్యుల ప్రాతినిధ్య సంస్థ సెంట్రల్ మార్డ్, మహారాష్ట్రలోని రెసిడెంట్ వైద్యులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో సీరియస్గా లేకపోవడం మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. మా డిమాండ్లను రెండు రోజుల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చి రెండు వారాలు గడిచినా మా డిమాండ్లపై ఎలాంటి పురోగతి లేదు. ఇంతకుముందు కూడా ప్రభుత్వం మాటలపై విశ్వాసం వ్యక్తం చేసి అనేకసార్లు సమ్మెను విరమించుకున్నామని ఆయన అన్నారు. దీంతో మరోసారి నిరవధిక సమ్మె తప్ప మరో మార్గం లేదన్నారు.
రోగుల సమస్యల పట్ల ప్రభుత్వ బాధ్యత
రెసిడెంట్ డాక్టర్ల సమ్మె కారణంగా మహారాష్ట్ర ఆరోగ్య సేవల్లో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీని కారణంగా వైద్యులు మొదటి లేఖలో రోగులకు క్షమాపణలు చెప్పారు. అత్యవసర కేసును పరిశీలిస్తామని చెప్పారు. అయితే రోగుల సంరక్షణలో ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.
Read Also:Jammu and Kashmir: జమ్మూ- కాశ్మీర్ లో విరిగిన కొండచరియలు.. భారీగా నిలిచిపోయిన వాహనాలు..
తాజావార్తలు
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!