Maharashtra Assembly Elections: టెంపోలో రూ.138 కోట్ల విలువైన బంగారం.. ఎలా గుర్తించారు?
- త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
- పూణె పోలీసుల వాహన తనిఖీలు
- టెంపోలో రూ.138 కోట్ల విలువైన బంగారం గుర్తింపు
- ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూణె పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ.138 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. టెంపోలో ఈ బంగారం దొరికింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున జిల్లాల సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చెక్పాయింట్లో తనిఖీ చేయగా ఈ బంగారం దొరికింది. ముంబై నుంచి టెంపో డ్రైవర్ బంగారాన్ని తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 138 కోట్ల విలువైన బంగారం ఎవరిది? దీనిపై పోలీసులు, ఆదాయపన్ను శాఖ బృందాలు సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయి.
READ MORE: Allu Arjun: అల్లు అర్జున్కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
సతారా రోడ్డుపై పోలీసుల చర్య:
పూణె పోలీసులు సతారా రోడ్డులో పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్నారు. ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా.. రూ.138 కోట్ల విలువైన బంగారం రికవరీ కావడం కలకలం రేపింది. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు పూణె పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రూ.138 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నగలు నింపిన తెల్లటి బ్యాగు కనిపించింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
READ MORE:US President salary: అమెరికా అధ్యక్షుడికి ఏడాదికి ఎంత సాలరీ.? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి..?
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!