MPs Cricket Match: రాజ్యసభ ఛైర్మన్ XI, లోక్సభ స్పీకర్ XI మధ్య మ్యాచ్.. సెంచరీతో రెచ్చిపోయిన అనురాగ్ ఠాకూర్
- రాజ్యసభ ఛైర్మన్ XI, లోక్సభ స్పీకర్ XI మధ్య మ్యాచ్..
- సెంచరీతో రెచ్చిపోయిన అనురాగ్ ఠాకూర్
- 73 పరుగుల తేడాతో
- స్పీకర్ ఎలెవన్ జట్టు విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MPs Cricket Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆదివారం బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇది ఇలా ఉండగా లోక్ సభ, రాజ్యసభ ఎంపీల్లోనూ క్రికెట్ ఫీవర్ పెరిగింది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో రాజ్యసభ ఛైర్మన్- XI, లోక్సభ స్పీకర్- XI మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బీజేపీ నేతలు, కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. TB ఫ్రీ ఇండియా అండ్ ఫిట్ ఇండియా అనే ఏకైక లక్ష్యంగా ఈ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది.
Also Read: Poco X7Series: ఐరన్ మ్యాన్ థీమ్తో ప్రత్యేక ఎడిషన్ ఫోన్ను తీసుకురాబోతున్న పోకో
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
#WATCH | Delhi: Congress MP Deepender Singh Hooda awarded as the Best Bowler in the friendly cricket match of Parliamentarians to raise awareness about TB.
Lok Sabha Speaker XI beat Rajya Sabha Chairman XI by 73 runs. pic.twitter.com/PixG7E7sWh
— ANI (@ANI) December 15, 2024
ఇక అవగాహన కల్పించేందుకు ఎంపీల మధ్య జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్లో లోక్సభ స్పీకర్ ఎలెవన్ జట్టు 73 పరుగుల తేడాతో రాజ్యసభ స్పీకర్ ఎలెవన్పై విజయం సాధించింది. లోక్సభ ఎలెవన్ తరఫున కెప్టెన్ అనురాగ్ ఠాకూర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు లోక్ సభ ఎలెవన్ బౌలర్ దీపేందర్ హుడా కూడా తన ప్రతిభ కనబరిచి అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్సభ స్పీకర్స్ ఎలెవన్ జట్టు 20 ఓవర్లలో 251 పరుగుల భారీ స్కోరును సాధించింది. భారీ స్కోర్ ను చేధించే క్రమంలో రాజ్యసభ ఎలెవన్ 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. దింతో లోక్సభ స్పీకర్ ఎలెవన్ జట్టు 73 పరుగుల తేడాతో రాజ్యసభ స్పీకర్ ఎలెవన్పై విజయం సాధించింది.
Lok Sabha Speaker XI beat Rajya Sabha Chairman XI by 73 runs in the friendly cricket match of Parliamentarians to raise awareness about TB. pic.twitter.com/EsbHeLrH73
— Lakshay Mehta (@lakshaymehta31) December 15, 2024
Also Read: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోరు
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!