MPs Cricket Match: రాజ్యసభ ఛైర్మన్ XI, లోక్సభ స్పీకర్ XI మధ్య మ్యాచ్.. సెంచరీతో రెచ్చిపోయిన అనురాగ్ ఠాకూర్
- రాజ్యసభ ఛైర్మన్ XI, లోక్సభ స్పీకర్ XI మధ్య మ్యాచ్..
- సెంచరీతో రెచ్చిపోయిన అనురాగ్ ఠాకూర్
- 73 పరుగుల తేడాతో
- స్పీకర్ ఎలెవన్ జట్టు విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MPs Cricket Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆదివారం బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇది ఇలా ఉండగా లోక్ సభ, రాజ్యసభ ఎంపీల్లోనూ క్రికెట్ ఫీవర్ పెరిగింది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో రాజ్యసభ ఛైర్మన్- XI, లోక్సభ స్పీకర్- XI మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బీజేపీ నేతలు, కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. TB ఫ్రీ ఇండియా అండ్ ఫిట్ ఇండియా అనే ఏకైక లక్ష్యంగా ఈ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది.
Also Read: Poco X7Series: ఐరన్ మ్యాన్ థీమ్తో ప్రత్యేక ఎడిషన్ ఫోన్ను తీసుకురాబోతున్న పోకో
Also Read
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
- Amaravati Farmers: జగన్ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
- Annamalai: బీజేపీకి గుడ్బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
- TDP SIR Workshop: ఎస్ఐఆర్పై టీడీపీ ప్రత్యేక వర్క్షాప్.. కూటమి సమన్వయమే తొలి పరీక్ష!
#WATCH | Delhi: Congress MP Deepender Singh Hooda awarded as the Best Bowler in the friendly cricket match of Parliamentarians to raise awareness about TB.
Lok Sabha Speaker XI beat Rajya Sabha Chairman XI by 73 runs. pic.twitter.com/PixG7E7sWh
— ANI (@ANI) December 15, 2024
ఇక అవగాహన కల్పించేందుకు ఎంపీల మధ్య జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్లో లోక్సభ స్పీకర్ ఎలెవన్ జట్టు 73 పరుగుల తేడాతో రాజ్యసభ స్పీకర్ ఎలెవన్పై విజయం సాధించింది. లోక్సభ ఎలెవన్ తరఫున కెప్టెన్ అనురాగ్ ఠాకూర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు లోక్ సభ ఎలెవన్ బౌలర్ దీపేందర్ హుడా కూడా తన ప్రతిభ కనబరిచి అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్సభ స్పీకర్స్ ఎలెవన్ జట్టు 20 ఓవర్లలో 251 పరుగుల భారీ స్కోరును సాధించింది. భారీ స్కోర్ ను చేధించే క్రమంలో రాజ్యసభ ఎలెవన్ 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. దింతో లోక్సభ స్పీకర్ ఎలెవన్ జట్టు 73 పరుగుల తేడాతో రాజ్యసభ స్పీకర్ ఎలెవన్పై విజయం సాధించింది.
Lok Sabha Speaker XI beat Rajya Sabha Chairman XI by 73 runs in the friendly cricket match of Parliamentarians to raise awareness about TB. pic.twitter.com/EsbHeLrH73
— Lakshay Mehta (@lakshaymehta31) December 15, 2024
Also Read: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోరు
తాజావార్తలు
-
Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
-
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్కు ఎక్కడ చెడింది?
-
MUFG Fund India: భారతీయ స్టార్టప్ సామ్రాజ్యంపై జపాన్ కన్ను.. రూ.2400 కోట్ల భారీ ఫండ్తో సరికొత్త విప్లవం!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Amaravati Farmers: జగన్ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!