MPs Cricket Match: రాజ్యసభ ఛైర్మన్ XI, లోక్సభ స్పీకర్ XI మధ్య మ్యాచ్.. సెంచరీతో రెచ్చిపోయిన అనురాగ్ ఠాకూర్
- రాజ్యసభ ఛైర్మన్ XI, లోక్సభ స్పీకర్ XI మధ్య మ్యాచ్..
- సెంచరీతో రెచ్చిపోయిన అనురాగ్ ఠాకూర్
- 73 పరుగుల తేడాతో
- స్పీకర్ ఎలెవన్ జట్టు విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MPs Cricket Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆదివారం బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇది ఇలా ఉండగా లోక్ సభ, రాజ్యసభ ఎంపీల్లోనూ క్రికెట్ ఫీవర్ పెరిగింది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో రాజ్యసభ ఛైర్మన్- XI, లోక్సభ స్పీకర్- XI మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బీజేపీ నేతలు, కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. TB ఫ్రీ ఇండియా అండ్ ఫిట్ ఇండియా అనే ఏకైక లక్ష్యంగా ఈ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది.
Also Read: Poco X7Series: ఐరన్ మ్యాన్ థీమ్తో ప్రత్యేక ఎడిషన్ ఫోన్ను తీసుకురాబోతున్న పోకో
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
#WATCH | Delhi: Congress MP Deepender Singh Hooda awarded as the Best Bowler in the friendly cricket match of Parliamentarians to raise awareness about TB.
Lok Sabha Speaker XI beat Rajya Sabha Chairman XI by 73 runs. pic.twitter.com/PixG7E7sWh
— ANI (@ANI) December 15, 2024
ఇక అవగాహన కల్పించేందుకు ఎంపీల మధ్య జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్లో లోక్సభ స్పీకర్ ఎలెవన్ జట్టు 73 పరుగుల తేడాతో రాజ్యసభ స్పీకర్ ఎలెవన్పై విజయం సాధించింది. లోక్సభ ఎలెవన్ తరఫున కెప్టెన్ అనురాగ్ ఠాకూర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు లోక్ సభ ఎలెవన్ బౌలర్ దీపేందర్ హుడా కూడా తన ప్రతిభ కనబరిచి అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్సభ స్పీకర్స్ ఎలెవన్ జట్టు 20 ఓవర్లలో 251 పరుగుల భారీ స్కోరును సాధించింది. భారీ స్కోర్ ను చేధించే క్రమంలో రాజ్యసభ ఎలెవన్ 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. దింతో లోక్సభ స్పీకర్ ఎలెవన్ జట్టు 73 పరుగుల తేడాతో రాజ్యసభ స్పీకర్ ఎలెవన్పై విజయం సాధించింది.
Lok Sabha Speaker XI beat Rajya Sabha Chairman XI by 73 runs in the friendly cricket match of Parliamentarians to raise awareness about TB. pic.twitter.com/EsbHeLrH73
— Lakshay Mehta (@lakshaymehta31) December 15, 2024
Also Read: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోరు
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!