Sessions of Parliament: “జేబులో చేతులు పెట్టుకుని రావొద్దు.” మంత్రిపై లోక్సభ స్పీకర్ ఫైర్..
- కొనసాగుతున్న లోక్ సభ వర్షాకాల సమావేశాలు
- బడ్జెట్ 2024పై చర్చ
- అధికార పార్టీపై ప్రతిపక్ష ఎంపీల ప్రశ్నలు
- ఈరోజు లోక్సభలో ఆశ్చర్యకరమైన సంఘటన
- ఓ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభలో వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ 2024పై చర్చ నడుస్తోంది. అధికార పార్టీపై ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఈరోజు లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చైనాతో సరిహద్దు పరిస్థితి.. భారీ వాణిజ్య లోటుపై చర్చించాలని కోరారు. ఇదిలావుండగా… ఈరోజు లోక్సభలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఓ మంత్రిపై మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశారు.
READ MORE: Weird Director: సినిమా డైరెక్టర్ కావాలన్నదే లక్ష్యం.. 90కి పైగా దొంగతనాలు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
నిజానికి పార్లమెంట్ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఓ మంత్రి జేబులో పెట్టుకుని పార్లమెంటుకు వచ్చారు. ఈ విషయంపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. ఓం బిర్లా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. “మంత్రి, మీ చేతులు మీ జేబులో పెట్టుకోవద్దు. ముందుగా, గౌరవనీయులైన సభ్యులారా.. మీ జేబులో చేతులు పెట్టుకుని సభకు రావద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
READ MORE: Glowing Skin: బియ్యం కడిగిన నీళ్లతో చర్మ సౌందర్యం..ట్రై చేయండి..
కాగా..గురువారం బడ్జెట్పై చర్చ సందర్భంగా ఉభయ సభల్లో తీవ్ర రభస జరిగింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష నేతలు వాకౌట్ కూడా చేశారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, బీజేపీ నేత రవ్నీత్ సింగ్ బిట్టు మధ్య లోక్సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో ఇరువురు నేతలూ వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత్లో ఇంగ్లండ్లా పన్నులు తీసుకుంటారని, అయితే సోమాలియా తరహాలో సేవలు అందిస్తున్నారని చద్దా అన్నారు. ఈరోజు కూడా పార్లమెంటులో గందరగోళం జరిగే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!