Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రధాన రహదారులను మూసివేశారు. శనివారం జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మరియు మొఘల్ రోడ్డులో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వాటితో పాటు భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను వరుసగా రెండో రోజూ నిలిపివేశారు.
Delhi : పోర్న్ వీడియోలను చూడాలని భార్యను బలవంతం పెట్టిన భర్త .. కట్ చేస్తే సీన్ రివర్స్..
Also Read
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి, మొఘల్ రోడ్ మరియు శ్రీనగర్-సోన్మార్గ్-గుమ్రీ రోడ్తో సహా ప్రధాన రహదారులపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో ఈ మార్గాలన్నీ మూసివేసినట్లు తెలిపారు. రోడ్లపై రాళ్లు, చెత్తాచెదారం ఉండడంతో రాకపోకలు స్తంభించాయి. మరోవైపు రోడ్లపై ఉన్న చెత్తను తొలగించే వరకు ప్రజలు ఈ రోడ్లపై ప్రయాణించవద్దని అధికారులు కోరారు.
West Bengal: బెంగాల్లో కొనసాగుతున్న హత్యా రాజకీయం.. ఇప్పటివరకు 14 మంది మృతి..!
రాంబన్లోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని రాంబన్ ఎస్ఎస్పి మోహిత శర్మ తెలిపారు. కొండచరియలు విరిగిపడటం మరియు రాక్ పడిపోవడంతో.. వాటిని తొలగించే వరకు రహదారిని మూసివేశారు. ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించే వారు ముందుగా ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ (టీసీయూ) సలహా తీసుకోవాలని ఎస్ఎస్పీ శర్మ తెలిపారు. NH-44, మొఘల్ రోడ్ మరియు SSG రోడ్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. బనిహాల్ మరియు ఖాజీగుండ్ స్టేషన్ల మధ్య రైలు సర్వీసును కూడా రోజంతా నిలిపివేసినట్లు ఆయన చెప్పారు.
Karnataka: కర్ణాటకలో జైన మత గురువు హత్య.. ఇద్దరు అరెస్ట్
భారీ వర్షం కురుస్తుండటంతో రెండోరోజు అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్రికులను పహల్గాం, బల్తాల్ మార్గాల్లో ప్రయాణాన్ని ఆపేయాల్సి వచ్చింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణీకులను ముందుకు వెళ్లనివ్వడం లేదని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!