Lakshmi Parvathy: చంద్రబాబుని రజనీకాంత్ ఎలా సపోర్ట్ చేస్తాడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పర్యటన కాక రేపుతోంది. ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి రజనీకాంత్ తీరుపై మండిపడ్డారు. రజనీకాంత్ కు బుద్ధీ ఙ్ఞానం లేదు.. చివరి రోజుల్లో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ మాట్లాడిన విషయాలు తెలియవా?? అని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ను రాజకీయ హత్య చేసిన వ్యక్తిని రజనీకాంత్ ఎలా సపోర్ట్ చేస్తాడు?ఎన్టీఆర్ పేరు ఎత్తటానికి కూడా అర్హత లేని వ్యక్తులు ఆ వేదిక పై ఉన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు రజనీకాంత్ ఎందుకు ఖండించ లేదు?? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.
Read Also: Ustaad Bhagat Singh: ఓరీ మీ దుంపలు తెగ.. సడెన్ గా చూసి నిజమే అనుకున్నాం కదరా బాబు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
చంద్రబాబును పొగడటానికి ఆ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాడా రజనీకాంత్? ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ద్రోహమే రజనీకాంత్ కూడా చేశాడు. ఇప్పుడు చంద్రబాబును పొగడటం ద్వారా ఎన్టీఆర్ కు మరోసారి రజనీకాంత్ వెన్నుపోటు పొడుస్తున్నాడు. రజనీకాంత్, చంద్రబాబు ఇద్దరూ పిరికి వాళ్ళు. బీజేపీతో చేతులు కలపటానికి రజనీకాంత్ ను చంద్రబాబు పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి ఆరోపించారు. రజనీకాంత్ వ్యాఖ్యల ప్రభావం ప్రజలపై ఉండదన్నారు లక్ష్మీపార్వతి. రజనీకాంత్ పై ఇప్పటికే వైసీపీ నేతలు కొడాలి నాని, మల్లాది విష్ణు, మార్గాని భరత్ విరుచుకుపడుతున్నారు.
Read Also: Mukhtar Ansari: యూపీ గ్యాంగ్స్టర్స్ అన్సారీ సోదరులకు జైలు శిక్ష.. ఒకరి ఎంపీ పదవి ఊస్ట్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!