Konda Vishweshwar Reddy : మోడీ ఉచిత బియ్యం ఇస్తే.. తాను ఇచ్చినట్లు చెప్పాడు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ, మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఏమి చేయలేదని దుష్ప్రచారాలు చేశారు కేసీఆర్ అంతా మేమే ఇస్తున్నామని దుష్ప్రచారం చేశారన్నారు. ఉచిత బియ్యం కూడా నేనే ఇస్తున్నానని ప్రచారం చేశాడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. రైతులకు మద్దతు ధర నేనే పంపిస్తాను అన్నాడని, స్థంబాలకు లైట్ బుగ్గలు నేనే ఇస్తున్న అన్నాడు రోడ్లు నేనే వేస్తున్న అని చెప్పుకున్నాడు కేసీఆర్ అని.. కానీ నిజం తెలిసి.. ప్రజలు కేసీఆర్ ని బొంద పెట్టిండ్రు అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
అంతేకాకుండా..’కొత్త ఆయనను తీసుకొని వచ్చారు ఐదు వారాలు బాగానే నడిపించిండు మా పెద్దన్న పెద్దన్న అంటూ మోడీ దగ్గరికి వెళ్ళాడు… ఎందుకంటే కొత్త ఆయన రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు… ఎందుకంటే ఈయన దగ్గర ఏమీ డబ్బులు లేవు పాత ఆయన కేసీఆర్ అప్పులు పెట్టిపోతే అప్పులు కట్టే టైం వచ్చింది… పాతయనా చిప్ప పెట్టి పోయిండు… రాష్ట్రాన్ని నడిపియాలంటే డబ్బులు అవసరం… మా పెద్దన్న మా పెద్దన్న అంటూ మోడీ దగ్గరకు వెళ్ళాడు సీఎం రేవంత్ రెడ్డి … పెద్దాయన తీరుగానే ప్రవర్తించి రాష్ట్రానికి 9000 కోట్లు ఇచ్చాడు, తర్వాత 3000 కోట్లు ఇచ్చాడు రాష్ట్రం నడుస్తుందంటే మోడీ వల్ల నడుస్తుంది చేవెళ్ల బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి… కాంగ్రెస్ సీఎంకు పెద్దన్న మోడీ ఇచ్చిన వాగ్దానానికి డబ్బులు లేవు కరెంటుకు డబ్బులు లేవు దృశపత్చారానికి ఆకర్షణలు కాకండి కమలం పువ్వు గుర్తు మోడీ గారికి ఓటెయ్యండి. చేవెళ్ల బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి….’ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?