Komatireddy Rajgopal Reddy : ప్రాణం పోయినా నేను తప్పు చేయను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడులో రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణలో రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం చుట్టూ చూస్తోంది. రాష్ట్ర ప్రజలు మునుగోడు రాజకీయ వాతావరణంపై ఆసక్తిగా చూస్తున్నారు. అయితే.. తాజాగా మునుగోడు లో బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నటి సభ విజయవంతం చేసినందుకు మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో కానీవీనీ ఎరుగని రీతిలో మునుగోడులో నిన్నటి సభ జరిగిందని, ప్రాణం పోయినా నేను తప్పు చేయనన్నారు. మునుగోడు ప్రజలు, ఓటర్లు ప్రజాస్వామ్యంను కాపాడుతారన్న నమ్మకం మాకు ఉందని, నిన్నటి సభకు ప్రజలు రాకుండా 8 కిలోమీటర్లు దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారన్నారు.
Also Read
- Delhi: బీజేపీ ఎమ్మెల్యే రాజు సింగ్కు కోర్టు బిగ్ షాక్.. 4 ఏళ్లు జైలు శిక్ష
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Russia-Ukraine: రష్యా చమురు టెర్నినల్పై ఉక్రెయిన్ భారీ దాడి.. వీడియో పంచకున్న జెలెన్స్కీ
- Vaibhav Sooryavanshi: ‘నన్నెందుకు తీసుకొచ్చారో చెప్పండ్రా.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ మొత్తం తిప్పడానికా’..?
పోలీసుల తీరు వల్ల చాలా మంది ప్రజలు సభకు రాలేకపోయారని, సభకు వచ్చే మంచినీటి ట్యాంక్ లను పోలీసులు రానివ్వలేదన్నారు. ఆదివారం ఐనా సభకు జనం రాకుండా అధికారులు పెన్షన్ ఐడి కార్డులు ఇచ్చారని, హెలికాప్టర్ లో ప్రజలను చూసి అమిత్ షా ఆశ్చర్యపోయారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు మునుగోడు వేదికగా అమిత్ షా సరైన కౌంటర్ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమిత్ షా ప్రసంగంపై మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విడ్డురంగా ఉన్నాయని, మునుగోడు సభకు వచ్చిన సీఎం ఎం మాట్లాడినారో మంత్రి జగదీష్ రెడ్డి చెప్పాలన్నారు. రాజ్యాంగం ఎమ్మెల్యేకు ఇచ్చిన హక్కును ప్రభుత్వం, మంత్రి జగదీశ్ రెడ్డి కాలరాశారన్నారు.
తాజావార్తలు
-
Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
-
Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
-
Delhi: బీజేపీ ఎమ్మెల్యే రాజు సింగ్కు కోర్టు బిగ్ షాక్.. 4 ఏళ్లు జైలు శిక్ష
-
Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
-
Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..