Delhi Capitals: రాహుల్, డుప్లెసిస్ కాదు.. ఇతనే కెప్టెన్..!
- ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరో చెప్పిన జట్టు సహ యజమాని
- కేఎల్ రాహుల్, డుప్లెసిస్ కాదని అతనికే బాధ్యతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో కేఎల్ రాహుల్, డుప్లెసిస్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించేంది. అయితే.. జట్టు అతన్ని వదులుకుంది. ఈ క్రమంలో.. జట్టు కెప్టెన్ ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా.. మెగా వేలంలో లక్నోకు కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించిన డుప్లెసిస్ను డీసీ తమ జట్టులో చేర్చుకుంది. అయితే వీరిద్దరిలో ఒకరికి కెప్టెన్ బాధ్యతలు ఇస్తారని అందరూ భావిస్తున్నారు.
Read Also: Allu Arjun : పుష్ప-2 సెన్సార్ రిపోర్ట్ ఇదే.. ఇక థియేటర్స్ లో జాతరే.!
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ సహ-యజమాని పార్త్ జిందాల్ రాబోయే సీజన్కు కెప్టెన్ ఎవరో ఒక సూచన ఇచ్చారు. కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్ను కాకుండా.. అక్సర్ పటేల్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. ESPN Cricinfoతో జిందాల్ మాట్లాడుతూ.. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ పేరును ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించే ఆటగాడిగా పేర్కొన్నారు. కేఎల్ రాహుల్తో కూడా చర్చలు జరిగాయని, కెప్టెన్సీ గురించి మాట్లాడటం కాస్త అకాలమని అన్నారు. అక్షర్ పటేల్ ఫ్రాంచైజీతో చాలా కాలం పాటు ఉన్నాడు. అంతేకాకుండా.. అతను గత సీజన్లో వైస్ కెప్టెన్గా కూడా వ్యవహరించాడు.
Read Also: Cyclone Alert for AP: ఏపీకి తుఫాన్ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ను రూ. 16.50 కోట్లకు తన వద్ద ఉంచుకుంది. అతనితో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కోసం రూ.13.25 కోట్లు వెచ్చించారు. ఈ వేలంలో ఢిల్లీ కేఎల్ రాహుల్ను అత్యధిక రూ.14 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!