Delhi Capitals: రాహుల్, డుప్లెసిస్ కాదు.. ఇతనే కెప్టెన్..!
- ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరో చెప్పిన జట్టు సహ యజమాని
- కేఎల్ రాహుల్, డుప్లెసిస్ కాదని అతనికే బాధ్యతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో కేఎల్ రాహుల్, డుప్లెసిస్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించేంది. అయితే.. జట్టు అతన్ని వదులుకుంది. ఈ క్రమంలో.. జట్టు కెప్టెన్ ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా.. మెగా వేలంలో లక్నోకు కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించిన డుప్లెసిస్ను డీసీ తమ జట్టులో చేర్చుకుంది. అయితే వీరిద్దరిలో ఒకరికి కెప్టెన్ బాధ్యతలు ఇస్తారని అందరూ భావిస్తున్నారు.
Read Also: Allu Arjun : పుష్ప-2 సెన్సార్ రిపోర్ట్ ఇదే.. ఇక థియేటర్స్ లో జాతరే.!
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ సహ-యజమాని పార్త్ జిందాల్ రాబోయే సీజన్కు కెప్టెన్ ఎవరో ఒక సూచన ఇచ్చారు. కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్ను కాకుండా.. అక్సర్ పటేల్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. ESPN Cricinfoతో జిందాల్ మాట్లాడుతూ.. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ పేరును ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించే ఆటగాడిగా పేర్కొన్నారు. కేఎల్ రాహుల్తో కూడా చర్చలు జరిగాయని, కెప్టెన్సీ గురించి మాట్లాడటం కాస్త అకాలమని అన్నారు. అక్షర్ పటేల్ ఫ్రాంచైజీతో చాలా కాలం పాటు ఉన్నాడు. అంతేకాకుండా.. అతను గత సీజన్లో వైస్ కెప్టెన్గా కూడా వ్యవహరించాడు.
Read Also: Cyclone Alert for AP: ఏపీకి తుఫాన్ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ను రూ. 16.50 కోట్లకు తన వద్ద ఉంచుకుంది. అతనితో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కోసం రూ.13.25 కోట్లు వెచ్చించారు. ఈ వేలంలో ఢిల్లీ కేఎల్ రాహుల్ను అత్యధిక రూ.14 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు.
తాజావార్తలు
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!