Kishan Reddy : ప్రపంచాన్ని శాశించేవి జీ 20 సమావేశాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోయర్ ట్యాంక్ బండ్ మారియట్ హొటల్లో ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకేర్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇండియా జి 20 ప్రెసిడెన్సీ సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రిటైర్డ్ జడ్జి సుభాష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు,బీజేపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. జీ20 గురించి తెలియని వారు ఏదో మాట్లాడుతున్నారన్నారు. నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత అన్ని రంగాల్లో మార్పు అస్థిస్త్వం కనబడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. నేషనల్ హైవే స్ రోడ్డులు చాలా అద్భుతంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. 5జీ ఇండియాలో ఉందని, తక్కువ రేటు కు మనకు దొరుకుతుందన్నారు.
Also Read : Bopparaju Venkateswarlu: ఇప్పుడు ఉద్యమం చేయకపోతే.. భవిష్యత్తు తరాలు క్షమించవు
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
ఫారెన్ పాలసీ అద్భుతంగా ఉందని, ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంటే 22వేల 500 మంది మన విద్యార్థులను ఇండియాకు రప్పించామన్నారు. ఫారెన్ పాలసీతోనే అది సాధ్యం అయ్యిందని, ప్రపంచానికి మన గొప్పతనాన్ని మోడీ తెలియజేశారన్నారు కిషన్రెడ్డి. జీ 20 సమావేశాలు చాలా దేశాల్లో జరిగాయని, 54 నగరాల్లో 250 సమావేశాలు జరిగాయన్నారు. ఈ సమావేశాల్లో మన బాష, కల్చర్, సంస్కృతి ఇతర దేశాలకు తెలియజేశామని, ప్రపంచాన్ని శాశించేవి జీ 20 సమావేశాలన్నారు. కళ సంపద భారతదేశంలో ఉంది అనేది ప్రపంచానికి మోదీ చాటి చెప్తున్నారని ఆయన వ్యా్ఖ్యానించారు.
Also Read : K Jayalakshmi: కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..