Kishan Reddy : ప్రపంచాన్ని శాశించేవి జీ 20 సమావేశాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోయర్ ట్యాంక్ బండ్ మారియట్ హొటల్లో ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకేర్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇండియా జి 20 ప్రెసిడెన్సీ సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రిటైర్డ్ జడ్జి సుభాష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు,బీజేపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. జీ20 గురించి తెలియని వారు ఏదో మాట్లాడుతున్నారన్నారు. నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత అన్ని రంగాల్లో మార్పు అస్థిస్త్వం కనబడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. నేషనల్ హైవే స్ రోడ్డులు చాలా అద్భుతంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. 5జీ ఇండియాలో ఉందని, తక్కువ రేటు కు మనకు దొరుకుతుందన్నారు.
Also Read : Bopparaju Venkateswarlu: ఇప్పుడు ఉద్యమం చేయకపోతే.. భవిష్యత్తు తరాలు క్షమించవు
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
ఫారెన్ పాలసీ అద్భుతంగా ఉందని, ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంటే 22వేల 500 మంది మన విద్యార్థులను ఇండియాకు రప్పించామన్నారు. ఫారెన్ పాలసీతోనే అది సాధ్యం అయ్యిందని, ప్రపంచానికి మన గొప్పతనాన్ని మోడీ తెలియజేశారన్నారు కిషన్రెడ్డి. జీ 20 సమావేశాలు చాలా దేశాల్లో జరిగాయని, 54 నగరాల్లో 250 సమావేశాలు జరిగాయన్నారు. ఈ సమావేశాల్లో మన బాష, కల్చర్, సంస్కృతి ఇతర దేశాలకు తెలియజేశామని, ప్రపంచాన్ని శాశించేవి జీ 20 సమావేశాలన్నారు. కళ సంపద భారతదేశంలో ఉంది అనేది ప్రపంచానికి మోదీ చాటి చెప్తున్నారని ఆయన వ్యా్ఖ్యానించారు.
Also Read : K Jayalakshmi: కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!