Chandigarh: పంజాబ్లో ఖలిస్తానీ ఉగ్రవాది సహచరుడి అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చండీగఢ్లోని అమృత్సర్లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలోని ‘మోస్ట్ వాంటెడ్’ నేరస్థులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్వాలే మేనల్లుడు రోడ్.. కాగా లఖ్బీర్ సింగ్ పాకిస్తాన్లో గుండెపోటుతో మరణించాడు. అతని సహచరుడు పరమజీత్ సింగ్ అలియాస్ ధాదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
In a major breakthrough, SSOC Amritsar has arrested #UK based, Paramjit Singh @ Punjab Singh @ Dhadi from #Amritsar airport
Also Read
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
An associate of Lakhbir Rode, Chief of banned terrorist outfit #ISYF,Dhadi has been involved in terror funding & other subversive activities in #Punjab 1/2 pic.twitter.com/st928QT4oH
— DGP Punjab Police (@DGPPunjabPolice) December 5, 2023
Read Also: Skin Care : మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి..
పంజాబ్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర విధ్వంసక కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ISYF (ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్) చీఫ్ లఖ్బీర్ రోడే సహచరుడు ధాదీ అని యాదవ్ చెప్పాడు. అంతేకాకుండా.. ఉగ్రవాద నెట్వర్క్ను వెలికితీసేందుకు దర్యాప్తు జరుగుతోందని పోలీసు చీఫ్ చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న తీవ్రవాద మాడ్యూల్కు పరమజీత్ అరెస్ట్ పెద్ద దెబ్బ అని ఆయన అభివర్ణించారు.
Read Also: Sukhdev Singh Gogamedi: “కర్ణి సేన” అధినేత దారుణ హత్య.. దుండగుల కాల్పుల్లో మృతి
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్లో లఖ్బీర్ సింగ్ రోడ్ గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమం వెనుక రోడే.. ఉన్నారని గౌరవ్ యాదవ్ చెప్పారు. భింద్రన్వాలే మరణానంతరం పాకిస్తాన్ పారిపోయి లాహోర్లో స్థిరపడ్డాడు. అయితే అతను.. సోమవారం మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోందని అన్నారు. రోడ్ ‘ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్’ నాయకుడు అని పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?