Congress: కేసీ వేణుగోపాల్ ఇంటికి భట్టి, ఉత్తమ్.. కాసేపట్లో సీఎం అభ్యర్థిపై క్లారిటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కీలక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. సీఎం అభ్యర్థి ఎంపికపై కాసేపట్లో కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.
Read Also: Bussiness Idea : మినరల్ వాటర్ ప్లాంట్ తో మంచి ఆదాయం..!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఈ సమావేశం తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నేరుగా హైదరాబాద్ కి రానున్నారు. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య సీఎం అభ్యర్థిని పేరును తెలియజేయనున్నారు. అయితే, ఈ భేటీకి ముందుకు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పార్టీ విధేయులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ లో తక్కువ సీట్లు వచ్చాయని.. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని ఆయన చెప్పారు. పార్టీ విధేయతను, ట్రాక్ రికార్డును చూడాలని ఆయన కోరారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నేను పీసీసీ ప్రెసిడెంట్ కాదు కాబట్టి ఆ స్థాయిలో ప్రచారం చేయలేదు అని అన్నారు. నాకిచ్చిన పని చేశాను.. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాను.. పార్టీ విధేయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో వాష్ అవుట్ అయ్యాం.. హైదరాబాద్ లో ఇలాంటి ఫలితం వస్తుందని అనుకోలేదు.. సీఎం ఎంపికలో ఎలాంటి తాత్సారం జరగలేదు.. ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా దాటలేదు అని ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..