Kesineni Swetha: సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Swetha: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృత్తం చేస్తున్నారు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39 డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతా.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.. విద్యకు పెద్దపీట వేసి నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందజేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని నాని రెండు దఫాలుగా లోక్ సభకు ప్రాతినిధ్య వహించి.. నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కరించారని గుర్తుచేశారు.
Read Also: Uttarpradesh : భర్తతో గొడవ.. పిల్లలతో సహా నదిలో దూకి తల్లి సామూహిక ఆత్మహత్య
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ఎంపీగా కేశినేని నాని.. దుర్గగుడి ఫ్లైఓవర్, నందిగామ బైపాస్ నిర్మాణం వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించారని తెలిపారు కేశినేని శ్వేతా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చేసిన అభివృద్ధికి కళ్లకు కట్టినట్టు కనబడుతుందన్నారు. ఇక, స్థానికంగా ఓటు లేని వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.. చైతన్యవంతులైన పశ్చిమ నియోజకవర్గం ప్రజలు స్థానికేతరులైన నాయకులను నమ్మరని తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉండే ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ లకు ఓట్లు వేయాలని.. భారీ మెజార్టీతో పార్లమెంట్, అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించారు కేశినేని శ్వేతా.
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!