Kesineni Swetha: గడప గడపకు కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55 డివిజన్లో ఎంపీ కేశినేని నాని కుమార్తె.. కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ.. వైసీపీకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల నుంచి పేద ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు, అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారని.. ఎంతమంది కూటమి పార్టీలన్నీ గుంపుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి విజయం కాయమన్నారు. విజయవాడలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ తలుపు కొట్టేది కేశినేని భవన్దేనని పేర్కొన్నారు. కరోనా సమయం తోమందిని ఆదుకున్న వ్యక్తి కేశినేని నాని అని అన్నారు.
Summer Tips : వేసవిలో పుదీనా నీరు తాగడం వల్ల కలిగే లాభాలేన్నో..
Also Read
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- IISc Study: ఆవు ఎంజైమ్తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
కేశినేని నాని గెలుపు ఆల్రెడీ రాసిపెట్టి ఉంది.. విజయవాడ ప్రజలు కేశినేని నాని వాళ్ళ సొంత మనిషిగా మా వాడు అని భావిస్తారని కేశినేని శ్వేత తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాలంటరీ వ్యవస్థను తెచ్చి పథకాలన్నీ పేద ప్రజల ఇంటికి వెళ్లే విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలన్నీ ఇంతకుముందు వాలంటరీ వ్యవస్థ గురించి, వాలంటరీల గురించి చాలా తప్పుగా మాట్లాడేవారు.. అదే ఇప్పుడు కూటమి పార్టీలన్నీ వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారని దుయ్యబట్టారు. ఏ ఇంటికి వెళ్ళినా జగనన్న పథకాలు వస్తున్నాయని చెప్పారు. నాడు నేడు ద్వారా చదువు నవరత్నాల ద్వారా పేద ప్రజల కష్టాలు తీర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
Krunal Pandya: మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్.. పోస్ట్ వైరల్..
కేశినేని నాని మార్క్ విజయవాడ ప్రజలందరికీ తెలుసు.. కేశినేని నాని విజయవాడ అభివృద్ధిలో భాగంగా ఫ్లై ఓవర్స్, హాస్పిటల్స్, ఎయిర్ పోర్ట్, ఇలా విజయవాడని గత పది సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా కేశినేని నాని అభివృద్ధి చేశారన్నారు. కూటమి అభ్యర్థులు తప్పుడు వాగ్దానాలు, తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఇక్కడ లోకల్ పర్సన్.. విజయవాడ సమస్యలన్నీ ఆసిఫ్ కు బాగా తెలుసన్నారు. కేశినేని నాని ఎంపీగా, ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నానని కేశినేని శ్వేత తెలిపారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!