Gandhi Bhavan: పీసీసీ కమిటీతో కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ..
- గాంధీ భవన్లో పీసీసీ కమిటీతో పటాన్ చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ
- నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల పై కమిటీ కి నివేదిక ఇచ్చిన కాటా
- బీఆర్ఎస్ హయంలో కాంగ్రెస్ నేతలను వేధించిన అధికారులకు పోస్టింగులు వేయిస్తున్నారని ఫిర్యాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాంధీ భవన్లో పీసీసీ కమిటీతో పటాన్ చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి నివేదిక ఇచ్చారు. బీఆర్ఎస్ హయంలో కాంగ్రెస్ నేతలను వేధించిన అధికారులకు పోస్టింగులు వేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులకే సమాచారం ఇస్తున్నారని.. అందుకు సంబంధించిన ఫోటోలను కాటా కమిటీ ముందు పెట్టారు. ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ ఫోటో పెట్టకపోవడం లాంటి అంశాలను కాటా కమిటీ ముందు ఉంచారు. ఇటీవల జరిగిన ఆందోళనకు సంబంధించిన వీడియోలను కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి ఇచ్చారు.
Read Also: USA: ట్రంప్ గురుద్వారాలను కూడా వదలడం లేదు.. అక్రమ వలసదారుల కోసం వేట..
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
అనంతరం.. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇంటి నిర్మాణానికి 72 వేల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.. మిగిలిన నాలుగు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు చూపిస్తావా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ బొమ్మ పెట్టాల్సిందే అంటున్నాడు బండి సంజయ్.. ఎందుకు పెట్టాలని అడిగారు. బలహీనవర్గాలకు ఆరు లక్షలు తాము ఇస్తే.. 72 వేలు కేంద్రం ఇవ్వాలి.. ఇవ్వండి అంటే ఇంకా ఇవ్వనే లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే.. 12 పైసలు ఇచ్చే మీరు.. మా పేరు పెట్టాల్సిందే అంటున్నాడని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇండ్లు లేని వాళ్లందరికీ మీరు ఇండ్లు కట్టించండి.. మీ పేరే పెట్టుకోండి.. తమకు అభ్యంతరం లేదని అన్నారు. బీజేపీ ఇస్తున్న ఐదు కిలోల బియ్యం.. 54 లక్షల కార్డులకేనని తెలిపారు. తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. గెలిచి తీరాలి
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!