Karni Mata Temple: ఆలయంలో 20 వేల ఎలుకలు.. అన్ని ఎందుకున్నయ్యంటే..?
- రాజస్థాన్ లోని దేశ్నోక్లోని కర్ణి మాత ఆలయం.
- ప్రపంచంలోనే 'ఎలుకల ఏకైక దేవాలయం' గా కూడా ప్రసిద్ధి
- 20000 లకు పైగా ఎలుకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karni Mata Temple: పౌరాణిక గ్రంథాల ప్రకారం.., 33 కోట్ల మంది దేవతలు హిందూ మతంలో పరిగణించబడ్డారు. వీరిని భక్తులు తమదైన రీతిలో పూజిస్తారు. హిందూ మతంలో గాలి, భూమి, నీరు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని కూడా దేవతలుగా పూజిస్తారు. అలాంటి దేవాలయాల గురించి చాలాసార్లు విన్నారు. ఇలాంటి వాటిలో రాజస్థాన్ లోని దేశ్నోక్లోని కర్ణి మాత ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే ‘ఎలుకల ఏకైక దేవాలయం’ గా కూడా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ ఆలయం గురించి వివరంగా తెలుసుకుందాం.
The GOAT: అందుకే ‘ది గోట్’ తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు: డైరెక్టర్ వెంకట్ ప్రభు
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఈ ఆలయంలో 20 వేలకి పైగా నలుపు, అలాగే కొన్ని తెలుపు ఎలుకలకు ప్రసిద్ధి చెందింది. ఇవి ఈ ఆలయంలో నివసిస్తాయి. అంతే కాదు వాటిని పూజిస్తారు కూడా. ఇక్కడ ఎలుకలను పవిత్రంగా పరిగణిస్తారు. వాటిని అక్కడ “కబ్బా” అని పిలుస్తారు. ఈ ఆలయానికి చాలా మంది సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఎలుకలను దర్శించుకుని వారి కోరికలు తీర్చుకుంటారు. దీనిని 19వ శతాబ్దంలో మహారాజా గంగా సింగ్ నిర్మించారు. మొఘల్ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయాన్ని నిర్మించడానికి పాలరాతి రాళ్లను ఉపయోగించారు. ఆలయ నిర్మాణం 20వ శతాబ్దం ప్రారంభంలో పూర్తయింది. ఈ ఆలయం పౌరాణిక, జానపద కథలకు చాలా ప్రసిద్ధి చెందింది. దేవత ఆశీర్వాదం కోసం ప్రజలు వచ్చే అధిక విశ్వాసం ఉన్న ప్రదేశంగా కూడా ఈ ఆలయం పరిగణించబడుతుంది. ఎలుకను చంపినట్లయితే, దాని స్థానంలో వెండి ఎలుకను పెట్టాలని కూడా నమ్ముతారు.
35Movie : ’35 చిన్న కథ కాదు’ సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది : నివేతా థామస్..
పురాణం ప్రకారం., ఒకప్పుడు కర్ణి మాత సవతి కుమారుడు లక్ష్మణుడు నీరు త్రాగుతూ కొలయత్ తహసీల్nలోని కపిల్ సరోవర్ అనే చెరువులో మునిగిపోయాడు. మాత తన జీవితాన్ని ప్రసాదించమని మృత్యు దేవుడైన యమను ప్రార్థించింది. దానిని యమ మొదట నిరాకరించాడు. ఆ తరువాత లక్ష్మణుడు మాత యొక్క మగ పిల్లలందరినీ ఎలుకలుగా పుట్టడానికి అనుమతించాడు. ఇకపోతే కర్ణి మాత ఆలయానికి చేరుకోవడం చాలా సులభం. బికనీర్ నుండి దేశ్నోక్ కి దూరం 30 కిలోమీటర్లు. బస్సు, రైలు, టాక్సీ మొదలైన వాటి ద్వారా చేరుకోవచ్చు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!