Karni Mata Temple: ఆలయంలో 20 వేల ఎలుకలు.. అన్ని ఎందుకున్నయ్యంటే..?
- రాజస్థాన్ లోని దేశ్నోక్లోని కర్ణి మాత ఆలయం.
- ప్రపంచంలోనే 'ఎలుకల ఏకైక దేవాలయం' గా కూడా ప్రసిద్ధి
- 20000 లకు పైగా ఎలుకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karni Mata Temple: పౌరాణిక గ్రంథాల ప్రకారం.., 33 కోట్ల మంది దేవతలు హిందూ మతంలో పరిగణించబడ్డారు. వీరిని భక్తులు తమదైన రీతిలో పూజిస్తారు. హిందూ మతంలో గాలి, భూమి, నీరు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని కూడా దేవతలుగా పూజిస్తారు. అలాంటి దేవాలయాల గురించి చాలాసార్లు విన్నారు. ఇలాంటి వాటిలో రాజస్థాన్ లోని దేశ్నోక్లోని కర్ణి మాత ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే ‘ఎలుకల ఏకైక దేవాలయం’ గా కూడా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ ఆలయం గురించి వివరంగా తెలుసుకుందాం.
The GOAT: అందుకే ‘ది గోట్’ తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు: డైరెక్టర్ వెంకట్ ప్రభు
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
ఈ ఆలయంలో 20 వేలకి పైగా నలుపు, అలాగే కొన్ని తెలుపు ఎలుకలకు ప్రసిద్ధి చెందింది. ఇవి ఈ ఆలయంలో నివసిస్తాయి. అంతే కాదు వాటిని పూజిస్తారు కూడా. ఇక్కడ ఎలుకలను పవిత్రంగా పరిగణిస్తారు. వాటిని అక్కడ “కబ్బా” అని పిలుస్తారు. ఈ ఆలయానికి చాలా మంది సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఎలుకలను దర్శించుకుని వారి కోరికలు తీర్చుకుంటారు. దీనిని 19వ శతాబ్దంలో మహారాజా గంగా సింగ్ నిర్మించారు. మొఘల్ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయాన్ని నిర్మించడానికి పాలరాతి రాళ్లను ఉపయోగించారు. ఆలయ నిర్మాణం 20వ శతాబ్దం ప్రారంభంలో పూర్తయింది. ఈ ఆలయం పౌరాణిక, జానపద కథలకు చాలా ప్రసిద్ధి చెందింది. దేవత ఆశీర్వాదం కోసం ప్రజలు వచ్చే అధిక విశ్వాసం ఉన్న ప్రదేశంగా కూడా ఈ ఆలయం పరిగణించబడుతుంది. ఎలుకను చంపినట్లయితే, దాని స్థానంలో వెండి ఎలుకను పెట్టాలని కూడా నమ్ముతారు.
35Movie : ’35 చిన్న కథ కాదు’ సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది : నివేతా థామస్..
పురాణం ప్రకారం., ఒకప్పుడు కర్ణి మాత సవతి కుమారుడు లక్ష్మణుడు నీరు త్రాగుతూ కొలయత్ తహసీల్nలోని కపిల్ సరోవర్ అనే చెరువులో మునిగిపోయాడు. మాత తన జీవితాన్ని ప్రసాదించమని మృత్యు దేవుడైన యమను ప్రార్థించింది. దానిని యమ మొదట నిరాకరించాడు. ఆ తరువాత లక్ష్మణుడు మాత యొక్క మగ పిల్లలందరినీ ఎలుకలుగా పుట్టడానికి అనుమతించాడు. ఇకపోతే కర్ణి మాత ఆలయానికి చేరుకోవడం చాలా సులభం. బికనీర్ నుండి దేశ్నోక్ కి దూరం 30 కిలోమీటర్లు. బస్సు, రైలు, టాక్సీ మొదలైన వాటి ద్వారా చేరుకోవచ్చు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!