Karni Mata Temple: ఆలయంలో 20 వేల ఎలుకలు.. అన్ని ఎందుకున్నయ్యంటే..?
- రాజస్థాన్ లోని దేశ్నోక్లోని కర్ణి మాత ఆలయం.
- ప్రపంచంలోనే 'ఎలుకల ఏకైక దేవాలయం' గా కూడా ప్రసిద్ధి
- 20000 లకు పైగా ఎలుకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karni Mata Temple: పౌరాణిక గ్రంథాల ప్రకారం.., 33 కోట్ల మంది దేవతలు హిందూ మతంలో పరిగణించబడ్డారు. వీరిని భక్తులు తమదైన రీతిలో పూజిస్తారు. హిందూ మతంలో గాలి, భూమి, నీరు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని కూడా దేవతలుగా పూజిస్తారు. అలాంటి దేవాలయాల గురించి చాలాసార్లు విన్నారు. ఇలాంటి వాటిలో రాజస్థాన్ లోని దేశ్నోక్లోని కర్ణి మాత ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే ‘ఎలుకల ఏకైక దేవాలయం’ గా కూడా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ ఆలయం గురించి వివరంగా తెలుసుకుందాం.
The GOAT: అందుకే ‘ది గోట్’ తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు: డైరెక్టర్ వెంకట్ ప్రభు
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్గా బోనబోయిన శ్రీనివాస్..
ఈ ఆలయంలో 20 వేలకి పైగా నలుపు, అలాగే కొన్ని తెలుపు ఎలుకలకు ప్రసిద్ధి చెందింది. ఇవి ఈ ఆలయంలో నివసిస్తాయి. అంతే కాదు వాటిని పూజిస్తారు కూడా. ఇక్కడ ఎలుకలను పవిత్రంగా పరిగణిస్తారు. వాటిని అక్కడ “కబ్బా” అని పిలుస్తారు. ఈ ఆలయానికి చాలా మంది సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఎలుకలను దర్శించుకుని వారి కోరికలు తీర్చుకుంటారు. దీనిని 19వ శతాబ్దంలో మహారాజా గంగా సింగ్ నిర్మించారు. మొఘల్ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయాన్ని నిర్మించడానికి పాలరాతి రాళ్లను ఉపయోగించారు. ఆలయ నిర్మాణం 20వ శతాబ్దం ప్రారంభంలో పూర్తయింది. ఈ ఆలయం పౌరాణిక, జానపద కథలకు చాలా ప్రసిద్ధి చెందింది. దేవత ఆశీర్వాదం కోసం ప్రజలు వచ్చే అధిక విశ్వాసం ఉన్న ప్రదేశంగా కూడా ఈ ఆలయం పరిగణించబడుతుంది. ఎలుకను చంపినట్లయితే, దాని స్థానంలో వెండి ఎలుకను పెట్టాలని కూడా నమ్ముతారు.
35Movie : ’35 చిన్న కథ కాదు’ సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది : నివేతా థామస్..
పురాణం ప్రకారం., ఒకప్పుడు కర్ణి మాత సవతి కుమారుడు లక్ష్మణుడు నీరు త్రాగుతూ కొలయత్ తహసీల్nలోని కపిల్ సరోవర్ అనే చెరువులో మునిగిపోయాడు. మాత తన జీవితాన్ని ప్రసాదించమని మృత్యు దేవుడైన యమను ప్రార్థించింది. దానిని యమ మొదట నిరాకరించాడు. ఆ తరువాత లక్ష్మణుడు మాత యొక్క మగ పిల్లలందరినీ ఎలుకలుగా పుట్టడానికి అనుమతించాడు. ఇకపోతే కర్ణి మాత ఆలయానికి చేరుకోవడం చాలా సులభం. బికనీర్ నుండి దేశ్నోక్ కి దూరం 30 కిలోమీటర్లు. బస్సు, రైలు, టాక్సీ మొదలైన వాటి ద్వారా చేరుకోవచ్చు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!