Karnataka CM పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
- కర్ణాటకలో పెట్రోల్.. డీజిల్ ధరల పెంపును సమర్థించిన సీఎం సిద్ధరామయ్య
- పెంచిన ధరలు ప్రజా సేవలకు.. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుంది
- చాలా దక్షిణాది రాష్ట్రాల కంటే ఇంధనంపై పన్ను తక్కువగా ఉంది- సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ సహా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలంతా ఈ అంశంపై కాంగ్రెస్పై విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమర్శించారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చిన ఆయన.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంధన ధరలు నేరుగా ఇతర వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయని.. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇలాంటి నిర్ణయాలు కాంగ్రెస్ వంచనను బయటపెడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే దాదాపు రూ.8-12 లీటర్ అదనపు వ్యాట్ వసూలు చేస్తుందని తెలిపారు.
Team India Coach : ఆ కండీషన్కు ఓకే చెప్తే టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్..?
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ పన్ను సొమ్మును ఈ ప్రభుత్వం దోచుకుంటోందని రాష్ట్ర ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెట్రోల్, డీజిల్ ధరల పెంపును సమర్థించారు.
Pawan Kalyan:19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్
పెంచిన ధరలు అవసరమైన ప్రజా సేవలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుందని ఆయన అన్నారు. ధరలు పెరిగిన తర్వాత కూడా చాలా దక్షిణాది రాష్ట్రాల కంటే ఇంధనంపై పన్ను తక్కువగా ఉందని సీఎం పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్పై 29.84 శాతానికి, డీజిల్పై 18.44 శాతానికి వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) పెంచిందని తెలిపారు. ఈ పెరుగుదల ఉన్నప్పటికీ.. మన రాష్ట్రంలో ఇంధనంపై పన్నులు చాలా దక్షిణ భారత రాష్ట్రాలు, మహారాష్ట్ర వంటి ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని అన్నారు. పెట్రోల్పై వ్యాట్ 25 శాతం, అదనపు పన్ను రూ. 5.12, మహారాష్ట్రలో డీజిల్పై వ్యాట్ 21 శాతం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే కర్నాటకలో పెంచిన ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన సూచించారు.
- Tags
- diesel
- Hike
- Karnataka CM
- petrol
- Price
తాజావార్తలు
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!