Karnataka CM పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
- కర్ణాటకలో పెట్రోల్.. డీజిల్ ధరల పెంపును సమర్థించిన సీఎం సిద్ధరామయ్య
- పెంచిన ధరలు ప్రజా సేవలకు.. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుంది
- చాలా దక్షిణాది రాష్ట్రాల కంటే ఇంధనంపై పన్ను తక్కువగా ఉంది- సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ సహా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలంతా ఈ అంశంపై కాంగ్రెస్పై విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమర్శించారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చిన ఆయన.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంధన ధరలు నేరుగా ఇతర వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయని.. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇలాంటి నిర్ణయాలు కాంగ్రెస్ వంచనను బయటపెడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే దాదాపు రూ.8-12 లీటర్ అదనపు వ్యాట్ వసూలు చేస్తుందని తెలిపారు.
Team India Coach : ఆ కండీషన్కు ఓకే చెప్తే టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్..?
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ పన్ను సొమ్మును ఈ ప్రభుత్వం దోచుకుంటోందని రాష్ట్ర ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెట్రోల్, డీజిల్ ధరల పెంపును సమర్థించారు.
Pawan Kalyan:19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్
పెంచిన ధరలు అవసరమైన ప్రజా సేవలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుందని ఆయన అన్నారు. ధరలు పెరిగిన తర్వాత కూడా చాలా దక్షిణాది రాష్ట్రాల కంటే ఇంధనంపై పన్ను తక్కువగా ఉందని సీఎం పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్పై 29.84 శాతానికి, డీజిల్పై 18.44 శాతానికి వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) పెంచిందని తెలిపారు. ఈ పెరుగుదల ఉన్నప్పటికీ.. మన రాష్ట్రంలో ఇంధనంపై పన్నులు చాలా దక్షిణ భారత రాష్ట్రాలు, మహారాష్ట్ర వంటి ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని అన్నారు. పెట్రోల్పై వ్యాట్ 25 శాతం, అదనపు పన్ను రూ. 5.12, మహారాష్ట్రలో డీజిల్పై వ్యాట్ 21 శాతం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే కర్నాటకలో పెంచిన ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన సూచించారు.
- Tags
- diesel
- Hike
- Karnataka CM
- petrol
- Price
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!