Expressway: సీఎం గారు.. నా కారు మీరే బాగుచేయించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Expressway: ఆరు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వే భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయింది. బెంగళూరులోని రామనగర జిల్లా సమీపంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి 8,480 కోట్ల రూపాయలతో నిర్మించిన హైవే నీట మునిగింది. హైవే అండర్ బ్రిడ్జి జలమయం కావడంతో ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి.
“నా కారు వర్షం నీటిలో సగం వరకు మునిగిపోయి ఆగిపోయింది. ఆ సమయంలో వెనుక వస్తున్న లారీ కారును ఢీకొట్టింది, దీనికి బాధ్యులెవరు? నా కారును బాగు చేయమని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మేని అభ్యర్థిస్తున్నాను. ప్రధాన మంత్రి ఈ రహదారిని ప్రారంభించారు. అయితే ఆయన ఆ రోడ్డును తనిఖీ చేశారా? ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందో లేదో రవాణా మంత్రిత్వ శాఖ తనిఖీ చేసిందా? అని వికాస్ అనే ప్రయాణికుడు అడిగాడు.
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
Read Also: Mahogany Trees : ఎకరా భూమి ఉన్నా.. మీరు కోటీశ్వరులైనట్లే
ప్రయాణికుల నిరసనలు, మీడియాలో వచ్చిన కథనాలతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు నీటి కుంటలు ఏర్పడిన ప్రాంతాలకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అధిక టోల్ రేట్లు, అసంపూర్తిగా ఉన్న పనులు, ఆసుపత్రులు లేకపోవడం, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి బహుళ సమస్యలపై ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే ఈ ఎక్స్ప్రెస్వే పై కాంగ్రెస్, జెడిఎస్ కార్యకర్తలు నిరసనలను చేపట్టారు.
Newly inaugurated Bengaluru-Mysuru Highway by Narendra Modi. It’s condition after 6 days of inauguration. Masterstroke. pic.twitter.com/xa04AB62HK
— Shantanu (@shaandelhite) March 18, 2023
Bengaluru-Mysuru Expressway has turned out to be a nightmare.
This is the current status of the highway barely a week after inauguration by PM Modi, upon which ₹8,500 Crores have been spent.
The water-logging has caused severe distress in Ramanagara & Mandya Districts. 1/4 pic.twitter.com/fW0uyzVOYA
— DK Suresh (@DKSureshINC) March 18, 2023
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!