Expressway: సీఎం గారు.. నా కారు మీరే బాగుచేయించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Expressway: ఆరు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వే భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయింది. బెంగళూరులోని రామనగర జిల్లా సమీపంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి 8,480 కోట్ల రూపాయలతో నిర్మించిన హైవే నీట మునిగింది. హైవే అండర్ బ్రిడ్జి జలమయం కావడంతో ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి.
“నా కారు వర్షం నీటిలో సగం వరకు మునిగిపోయి ఆగిపోయింది. ఆ సమయంలో వెనుక వస్తున్న లారీ కారును ఢీకొట్టింది, దీనికి బాధ్యులెవరు? నా కారును బాగు చేయమని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మేని అభ్యర్థిస్తున్నాను. ప్రధాన మంత్రి ఈ రహదారిని ప్రారంభించారు. అయితే ఆయన ఆ రోడ్డును తనిఖీ చేశారా? ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందో లేదో రవాణా మంత్రిత్వ శాఖ తనిఖీ చేసిందా? అని వికాస్ అనే ప్రయాణికుడు అడిగాడు.
Also Read
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- The Paradise: సెకండ్ సింగిల్.. "యేష నాగుల" లైవ్గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్తో అదరగొట్టిన నాని.!
Read Also: Mahogany Trees : ఎకరా భూమి ఉన్నా.. మీరు కోటీశ్వరులైనట్లే
ప్రయాణికుల నిరసనలు, మీడియాలో వచ్చిన కథనాలతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు నీటి కుంటలు ఏర్పడిన ప్రాంతాలకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అధిక టోల్ రేట్లు, అసంపూర్తిగా ఉన్న పనులు, ఆసుపత్రులు లేకపోవడం, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి బహుళ సమస్యలపై ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే ఈ ఎక్స్ప్రెస్వే పై కాంగ్రెస్, జెడిఎస్ కార్యకర్తలు నిరసనలను చేపట్టారు.
Newly inaugurated Bengaluru-Mysuru Highway by Narendra Modi. It’s condition after 6 days of inauguration. Masterstroke. pic.twitter.com/xa04AB62HK
— Shantanu (@shaandelhite) March 18, 2023
Bengaluru-Mysuru Expressway has turned out to be a nightmare.
This is the current status of the highway barely a week after inauguration by PM Modi, upon which ₹8,500 Crores have been spent.
The water-logging has caused severe distress in Ramanagara & Mandya Districts. 1/4 pic.twitter.com/fW0uyzVOYA
— DK Suresh (@DKSureshINC) March 18, 2023
తాజావార్తలు
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!