Minister Kakani: అవినీతికి పాల్పడటంలో చంద్రబాబు దిట్ట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అవినీతి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అక్రమాలు జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తూన్నారు.. టీడీపీ నేతలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్లి అభాసు పాలయ్యారు అని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయానికి ఈ పథకానికి సంబంధం లేదని చెప్పడంతో ఆదిశంకరా కళాశాలకు వెళ్లారు.. అక్కడ పది కోట్లు పెట్టామని చెప్పారు.. పది కోట్లు పెట్టినట్లు రుజువు చేస్తే ఏమి చేసేందుకైనా సిద్ధం.. వాస్తవంగా రూ.80 కోట్లు ఇవ్వాలి.. ఇందులో రూ.70 కోట్లు తినేశారు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.
Read Also: Airfare Price Hike: పెరిగిన విమాన ఇంధన ధరలు.. పండుగల సీజన్లో ప్రయాణికులకు షాక్
Also Read
- Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
కళాశాల యజమాన్యాన్ని అడిగితే వీటి విలువ రెండు కోట్ల రూపాయలు కూడా ఉండదని స్పష్టం చేశారు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. పరికరాలకు సంబంధించి ఇన్ వాయిస్ ఉండాలి అందులో ధర కూడా పొందుపరచాలి.. 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినట్లు రుజువు చేస్తే నేను రాజకీయాల నుంచి వైదొలగుతానంటూ కాకాణీ సవాల్ విసిరారు. నిన్న కంచాలు.. గరిటలు మోగించి హడావిడి చేశారు.. నిరుద్యోగుల కంచాల్లో పెట్టాల్సిన అన్నాన్ని టిడిపి నేతలు తినేసారు.. అవినీతికి పాల్పడటంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.
Read Also: MLA Seethakka: విధి లేని పరిస్థితిలోనే కోర్టును ఆశ్రయించా.. ఎమ్మెల్యే సీతక్క హాట్ కామెంట్స్
అక్రమంగా అవినీతి చేశారు అందుకే సక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారు అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకిన లోకేష్ ఢిల్లీకి వెళ్లి కూర్చున్నాడు.. అక్కడ లోకేష్ కు ఏమి చేయాలో అర్థం కావడం లేదు.. టీడీపీ నేతలకు సిగ్గు ఉంటే ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట కంచాలు మోగించాలి అని ఆయన మండిపడ్డారు. లేదా ఆదాయపన్ను శాఖ లేక ఈడీ కార్యాలయం ముందు కొట్టాలి.. ఇన్నర్ రింగ్ రోడ్డు… ఫైబర్ నెట్ లో కూడా అక్రమాలు జరిగాయి.. చంద్రబాబు అరెస్టుకు చేపట్టిన నిరసన కార్యక్రమాలలో భాగంగా ఈలలు వేసి డప్పులు కొట్టి టిడిపి నేతలు సంబరాలు జరుపుకున్నారు.. చంద్రబాబు హయాంలో పెట్టిన 42 కేంద్రాల్లో ఒక కేంద్రంలో నైనా ఇన్ వాయిస్ తీసుకు రాగలరా అని మంత్రి కాకాణి అన్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..