Minister Kakani: అవినీతికి పాల్పడటంలో చంద్రబాబు దిట్ట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అవినీతి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అక్రమాలు జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తూన్నారు.. టీడీపీ నేతలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్లి అభాసు పాలయ్యారు అని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయానికి ఈ పథకానికి సంబంధం లేదని చెప్పడంతో ఆదిశంకరా కళాశాలకు వెళ్లారు.. అక్కడ పది కోట్లు పెట్టామని చెప్పారు.. పది కోట్లు పెట్టినట్లు రుజువు చేస్తే ఏమి చేసేందుకైనా సిద్ధం.. వాస్తవంగా రూ.80 కోట్లు ఇవ్వాలి.. ఇందులో రూ.70 కోట్లు తినేశారు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.
Read Also: Airfare Price Hike: పెరిగిన విమాన ఇంధన ధరలు.. పండుగల సీజన్లో ప్రయాణికులకు షాక్
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
కళాశాల యజమాన్యాన్ని అడిగితే వీటి విలువ రెండు కోట్ల రూపాయలు కూడా ఉండదని స్పష్టం చేశారు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. పరికరాలకు సంబంధించి ఇన్ వాయిస్ ఉండాలి అందులో ధర కూడా పొందుపరచాలి.. 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినట్లు రుజువు చేస్తే నేను రాజకీయాల నుంచి వైదొలగుతానంటూ కాకాణీ సవాల్ విసిరారు. నిన్న కంచాలు.. గరిటలు మోగించి హడావిడి చేశారు.. నిరుద్యోగుల కంచాల్లో పెట్టాల్సిన అన్నాన్ని టిడిపి నేతలు తినేసారు.. అవినీతికి పాల్పడటంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.
Read Also: MLA Seethakka: విధి లేని పరిస్థితిలోనే కోర్టును ఆశ్రయించా.. ఎమ్మెల్యే సీతక్క హాట్ కామెంట్స్
అక్రమంగా అవినీతి చేశారు అందుకే సక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారు అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకిన లోకేష్ ఢిల్లీకి వెళ్లి కూర్చున్నాడు.. అక్కడ లోకేష్ కు ఏమి చేయాలో అర్థం కావడం లేదు.. టీడీపీ నేతలకు సిగ్గు ఉంటే ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట కంచాలు మోగించాలి అని ఆయన మండిపడ్డారు. లేదా ఆదాయపన్ను శాఖ లేక ఈడీ కార్యాలయం ముందు కొట్టాలి.. ఇన్నర్ రింగ్ రోడ్డు… ఫైబర్ నెట్ లో కూడా అక్రమాలు జరిగాయి.. చంద్రబాబు అరెస్టుకు చేపట్టిన నిరసన కార్యక్రమాలలో భాగంగా ఈలలు వేసి డప్పులు కొట్టి టిడిపి నేతలు సంబరాలు జరుపుకున్నారు.. చంద్రబాబు హయాంలో పెట్టిన 42 కేంద్రాల్లో ఒక కేంద్రంలో నైనా ఇన్ వాయిస్ తీసుకు రాగలరా అని మంత్రి కాకాణి అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!