KA Paul: బాబూ.. మా బడుగుల ప్రాణాలకు విలువ లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నిన్నటి చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభకు 50-60 వేల మంది జనం వచ్చారు. మందు, ముక్క, బిర్యానీలు ఇచ్చి జనాన్ని పశువులను తోలినట్టు తోలారు. రెండు వేల మంది కూడా పట్టని ప్రాంతంలో వేల మందితో రోడ్ షో ఎలా నిర్వహిస్తారు..? ఎనిమిది మంది ప్రాణాలు పోవడానికి చంద్రబాబుదే బాధ్యత అన్నారు కేఏ పాల్. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 50 వేలు.. రూ. లక్ష అంటూ చంద్రబాబు చదివితే సరిపోతుందా..? అన్నారు.
Read ALso: KCR Condoles Harinatha Rao : మంత్రి కేటీఆర్ మామకు నివాళులర్పించిన కేసీఆర్
Also Read
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
చంద్రబాబు కొడుకు.. మనవడు ప్రాణాలకు ఇదే విలువ ఇస్తారా..? చంద్రబాబు బిడ్డల ప్రాణాలకు లక్షల కోట్ల విలువా..? మా బడుగుల ప్రాణాలకు విలువ లేదా..? అని మండిపడ్డారు పాల్. చంద్రబాబు ఎనిమిది మందిని మర్డర్ చేశారు. చంద్రబాబుపై హత్య కేసు నమోదు చేయాలి. నైతిక బాధ్యత వహించి చంద్రబాబు టీడీపీకి రాజీనామా చేయాలి.ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలకు ఇప్పటికైనా బుద్జి వచ్చిందా..?రూ. 250 బిర్యాని పొట్లానికి ఎగబడతారా..?చంద్రబాబుపై హత్య కేసు నమోదు చేసేందుకు పోలీసులకు 72 గంటల సమయం ఇస్తున్నాను.
లేకుంటే కందుకూరు ఘటనపై కోర్టుకు వెళ్తాం.చంద్రబాబు మీటింగులకు పోలీసులు అనుమతివ్వకూడదు.చంద్రబాబు దోచుకున్న ప్రజాధనం రూ. 6 లక్షల కోట్లు.ఏపీలోని పేదలకు రూ. 2 లక్షల చొప్పున తన అవినీతి ధనాన్ని పంచి పెట్టొచ్చుగా..?చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయాలి.. విచారణ చేపట్టాలి.చంద్రబాబు సభలకు అనుమతిస్తే డీజీపీ పైనా కేసు వేస్తా అన్నారు కేఏ పాల్.
Read Also: Today (29-12-22) Stock Market Roundup: సెకండాఫ్ బాగుంది
తాజావార్తలు
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!