JC Prabhakar Reddy : అభివృద్ధికి 15 శాతం కమిషన్ ఇవ్వాలి.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- ఇసుక వ్యాపారం.. క్లబ్లు నడిపేవారు నియోజకవర్గం అభివృద్ధికి 15 శాతం కమిషన్ ఇవ్వాలి
- నియోజకవర్గ అభివృద్ధికి నేను 20 శాతం డబ్బులు ఖర్చు పెడుతా
- నాకు ఒక్కపైసా కూడా వద్దు.. నియోజకవర్గ అభివృద్ధికి కఠినంగా ఉంటా
- 1952 నుంచి రాజకీయాల్లో ఉన్నా.. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. : జేసీ ప్రభాకర్ రెడ్డి
మొన్నటి వరకు ఏపీలో ఇసుక దోపిడీపై పెద్ద సంఖ్యలో ఆరోపణలు వచ్చాయి, ఇక ఇప్పుడు మద్యం దుకాణాల టెండర్ల వ్యవహారం కాంట్రవర్సీకి దారితీస్తోంది. ఇసుక దోపిడీతో సంబంధించి, తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆరోపణలు పెరుగుతూనే ఉన్నాయి. ట్రాక్టర్లు, లారీల డ్రైవర్ల నుండి కమీషన్లు దండించడంతో పాటు, ప్రజలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఉచిత ఇసుక” పేరుతో జరిపే అక్రమాలకు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, దీనికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు స్పందిస్తున్నారు.
Jagga Reddy: ఎంత తోపులం అయిన సరే ఓ రోజు కాటికి వెళ్ళక తప్పదు..
Also Read
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
- CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
- Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా మద్యం దుకాణాల టెండర్లపై కూడా స్పందించారు. ఆయన విడుదల చేసిన వీడియోలో, ప్రతి మండలానికి 15 పైసల కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని, తనతో పెట్టుబడులు పెట్టినట్లు, ఆ షాపుల ద్వారా తాను రూ. 20 పైసలు తీసుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. ఈ కమీషన్ ద్వారా తాను తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. ఇసుక వ్యాపారం, క్లబ్స్ నడిపేవారు 15 శాతం నియోజకవర్గం కోసం కమీషన్ ఇవ్వాల్సిందే అని ఆయన అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి నేను 20 శాతం డబ్బులు ఖర్చు పెడతానని, తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. నాకు ఒక్క ప్తెసా కూడా వద్దు…. నియోజక అభివృధ్ధి విషయంలో కఠినంగా ఉంటానని, 1952 నుంచి రాజకీయాల్లో ఉన్నాం.. ప్రజలు మమల్ని ఆదరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లల్లో చాలా ఇబ్బందులు పెట్టారు … బస్సులు , లారీలులేకుండా చేశారన్నారు.
Baba Siddique : ముంబైలో ఎన్సీపీ నాయకుడు మాబా సిద్ధిఖీ దారుణ హత్య.. ఇద్దరు నిందితుల అరెస్ట్
- Tags
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?