Jana Reddy : రాహుల్ గాంధీకి అందరం కొండంత అండగా ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీపై లోక్సభలో అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని గాంధీభవన్లో సంకల్ప్ సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. అణిచివేత ,అప్రజాస్వామిక విధానం బీజేపీ కొనసాగిస్తోందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. రాహుల్ గాంధీకి అందరం కొండంత అండగా ఉండాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆయన ఆరోపించారు. అధికారం కోసం మాత్రమే బీజేపీ వచ్చిందని ఆయన అన్నారు. అందరి అభ్యున్నతి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందన్నారు జానారెడ్డి. ఐక్యమత్యంతో అందరం ఒక్కటిగా పోరాడుతామని, ఇదే ఐక్యతతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందుకుపోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవాలన్నారు. పార్టీలో పని చేస్తున్న వారిని గుర్తించాలన్నారు.
Also Read : Nikhat Zareen: చరిత్ర సృష్టించిన జరీన్.. బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
అనంతరం.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీపై మండిపడ్డారు. రాహుల్ గాంధీపై వేటు వేయటం అన్యాయమని అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జోడో యాత్ర చేపట్టిన వ్యక్తి రాహుల్ గాంధీ అని వ్యాఖ్యానించారు. రెండుసార్లు ప్రధానిగా అవకాశం వచ్చినప్పటికీ తీసుకొని వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. అదానీ కుట్ర బయటపెడ్తారన్న భయంతోనే రాహుల్ గాంధీని అనర్హత వేటు వేశారని మండిపడ్డారు.
Also Read : Revanth Reddy: బీజేపీ అంటే.. బ్రిటీష్ జనతా పార్టీ
తాజావార్తలు
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!