Rajasthan Blast : ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఐదుగురు మృతి, నలుగురికి సీరియస్
Rajasthan Blast : రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు సజీవ దహనం అయ్యారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చాలా మందికి సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స అందించేందుకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు.
ఈ మొత్తం వ్యవహారం బస్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైనాడలో జరిగింది. ఇక్కడ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఘటన జరిగిన వెంటనే ఫ్యాక్టరీ లోపల నుంచి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఇక్కడ పనిచేస్తున్న వారు ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అనంతరం అనేక అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Also Read
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
Read Also:AP Inter Results 2024: ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్..!
ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో భారీ విస్ఫోటనం సంభవించిందని, దీని కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పేలుడు, మంటల కారణంగా కర్మాగారంలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురు కూలీలను బయటకు తీశారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన కూలీలను ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనేక మంది అగ్నిమాపక యంత్రాలు, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలను అదుపు చేయగలిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న బస్సీ ఏసీపీ ముఖేష్ చౌదరి మాట్లాడుతూ.. బాయిలర్ పేలుడు కారణంగానే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినట్లు తెలిపారు. ఈ సమయంలో ఇక్కడ పనిచేస్తున్న ఐదుగురు కూలీలు నేరుగా బాయిలర్తో స్పర్శించడంతో వారు మృతి చెందారు. అయితే మంటలు అదుపులోకి వచ్చాయి.
Read Also:SRH vs KKR: ఉత్కంఠపోరులో కేకేఆర్ గెలుపు.. క్లాసెన్ శ్రమ వృధా
తాజావార్తలు
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!