Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Jagadish Reddy Review Meeting On Paddy Procurement

Jagadish Reddy : ప్రకృతి ప్రకోపంతో ధాన్యం సేకరణకు ఆటంకాలు

Published Date :April 26, 2023 , 4:57 pm
By Gogikar Sai Krishna
Jagadish Reddy : ప్రకృతి ప్రకోపంతో ధాన్యం సేకరణకు ఆటంకాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం, ధాన్యం కొనుగోళ్ళు వేగవంతంపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొనుగోళ్లలో జాప్యం సహించేదిలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రకృతి ప్రకోపంతో ధాన్యం సేకరణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read : Woman In Hijab Harassed: హిందూ యువకుడితో తిరుగుతోందని హిజాబ్ ధరించిన యువతికి వేధింపులు..

అకాల వర్షాలతో నష్టపోయిన పంట వివరాలు యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి రైతులను ఆదుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లకు అదనపు అధికారులతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు, ధాన్యం కొనుగొళ్లపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజల వద్దకు వచ్చి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయానికి గౌరవం పెరిగింది కేసీఆర్ వల్లే అని జగదీష్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడున్న వ్యవసాయ ప్రోత్సాహాలు దేశంలో ఎక్కడాలేవని ఆయన అన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని పండించిన ప్రతి గింజా కొంటామని ఆయన స్పష్టం చేశారు.

Also Read : Mumbai Indians: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • jagadish reddy
  • latest news
  • paddy procurement

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions