Malla Reddy IT Raids : మల్లారెడ్డి ఫిర్యాదుపై హైకోర్టులో ఐటీ లంచ్మోషన్ పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కేంద్ర సంస్థలు దాడుల రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్పై ఈడీ దాడుల చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో రెండున్నర రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. అయితే.. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో మంత్రి మల్లారెడ్డి కుమారు మహేందర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు ఐటీ అధికారులు.
Also Read : PhonePe Wonderful Decision: ఫోన్పే అద్భుత నిర్ణయం.. ఇక, అందరికీ యాక్టివేషన్..
ఇదే సమయంలో కుమారుడిని చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన మంత్రి మల్లారెడ్డిని ఐటీ అధికారులు అనుమతించకపోవడంతో ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అయితే.. రెండున్నర రోజుల ఐటీ అధికారుల తనిఖీల అనంతరం మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. తాజాగా మల్లారెడ్డి ఫిర్యాదుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఐటీ అధికారులు.
Also Read : IND Vs NZ: లాథమ్ భారీ సెంచరీ.. తొలి వన్డేలో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ
మల్లారెడ్డి తీరుపై మండిపడ్డ ఐటీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. విధులకు మల్లారెడ్డి అటంకం కలింగించారని లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమపై మల్లారెడ్డి ఇచ్చిన కంప్లైట్ను కొట్టివేయాలని పిటిషన్లో ఐటీ అధికారులు హైకోర్టును కోరారు. అయితే.. ఐటీ అధికారులు పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కాసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్ను విచారించనుంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!