IPL 2025 Mega Auction: ఎస్ఆర్హెచ్ లోకి టీమిండియా స్టార్ బౌలర్
- జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలం
- ఎస్ఆర్హెచ్ లోకి టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ
- రూ.10 కోట్లకు ఎస్ఆర్హెచ్ మహ్మద్ షమీని దక్కించుకుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Mega Action Mohammed Shami SRH: జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆటగాళ్లను నువ్వా నేనా అన్నట్లుగా కొనేస్తున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఇకపోతే, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.10 కోట్లకు ఎస్ఆర్హెచ్ మహ్మద్ షమీని దక్కించుకుంది. ఈ వేలంలో ఇప్పటి వరకు ఏ ఆటగాడు ఏ టీం కొనుగోలు చేసిందో ఒకసారి చూద్దాం.
The first crucial 🧩 of #TataIPLAuction ‘25 is in place 😁💥
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
Welcome to your 🆕 home, Shami bhai 🧡#TataIPL #PlayWithFire pic.twitter.com/apmS5kMEAP
— SunRisers Hyderabad (@SunRisers) November 24, 2024
* రైట్ టు మ్యాచ్ కింద అర్ష్దీప్ సింగ్ను రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్.
* దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబాడను రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది గుజరాత్ టైటాన్స్.
* శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
* ఇంగ్లాండ్ స్టార్ అల్ రౌండర్ జోస్ బట్లర్ ను రూ.15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
* ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ను రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
* రూ.27 కోట్లకు రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.
* సౌతాఫ్రికా డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ను రూ.7.5 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.
* టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ను పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది.
* హైదరబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది.
* ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.8.75 కోట్లకు సొంతం చేసుకుంది.
* ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!