IPL 2025 Mega Auction: ఎస్ఆర్హెచ్ లోకి టీమిండియా స్టార్ బౌలర్
- జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలం
- ఎస్ఆర్హెచ్ లోకి టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ
- రూ.10 కోట్లకు ఎస్ఆర్హెచ్ మహ్మద్ షమీని దక్కించుకుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Mega Action Mohammed Shami SRH: జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆటగాళ్లను నువ్వా నేనా అన్నట్లుగా కొనేస్తున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఇకపోతే, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.10 కోట్లకు ఎస్ఆర్హెచ్ మహ్మద్ షమీని దక్కించుకుంది. ఈ వేలంలో ఇప్పటి వరకు ఏ ఆటగాడు ఏ టీం కొనుగోలు చేసిందో ఒకసారి చూద్దాం.
The first crucial 🧩 of #TataIPLAuction ‘25 is in place 😁💥
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
Welcome to your 🆕 home, Shami bhai 🧡#TataIPL #PlayWithFire pic.twitter.com/apmS5kMEAP
— SunRisers Hyderabad (@SunRisers) November 24, 2024
* రైట్ టు మ్యాచ్ కింద అర్ష్దీప్ సింగ్ను రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్.
* దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబాడను రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది గుజరాత్ టైటాన్స్.
* శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
* ఇంగ్లాండ్ స్టార్ అల్ రౌండర్ జోస్ బట్లర్ ను రూ.15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
* ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ను రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
* రూ.27 కోట్లకు రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.
* సౌతాఫ్రికా డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ను రూ.7.5 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.
* టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ను పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది.
* హైదరబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది.
* ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.8.75 కోట్లకు సొంతం చేసుకుంది.
* ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!