Dr Sarvepalli Radhakrishnan: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా..?
- 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుతానిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారు.
- 1952లో భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా.
- 1962లో భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు.
- 1954లో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teachers Day 2024 Dr Sarvepalli Radhakrishnan: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు గౌరవనీయ విద్యావేత్త, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, భారతదేశ రెండవ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన ఓ పండితుడు, ఉపాధ్యాయుడు అలాగే ఓ తత్వవేత్త కూడా. 1962 నుండి భారతదేశం అంతటా పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులకు నేర్చుకోవడంలో సహాయపడటానికి కృషి చేసిన దేశంలోని ఉపాధ్యాయులందరికీ నివాళులర్పించడం ద్వారా ఈ రోజును డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాయి.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు..
Also Read
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
* డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుతానిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన మద్రాసులోని క్రిస్టియన్ కాలేజీలో తత్వశాస్త్రం అభ్యసించాడు.
* డాక్టర్ రాధాకృష్ణన్ మైసూరు విశ్వవిద్యాలయం నుండి కలకత్తా విశ్వవిద్యాలయం వరకు వివిధ కళాశాలల్లో బోధించారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, అలాగే బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా సేవలందించారు.
* అతను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో బోధించిన మొదటి భారతీయుడు. 1930లో, చికాగో విశ్వవిద్యాలయంలో తులనాత్మక మతంలో హాస్కెల్ లెక్చరర్గా పని చేసారు.
* డాక్టర్ రాధాకృష్ణన్ ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) కు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. అలాగే 1948లో యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.
* డాక్టర్ రాధాకృష్ణన్ 1952లో భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు. 1962లో భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు.
* ఆయనకు 1954లో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.
* డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నోబెల్ బహుమతికి 27 సార్లు, సాహిత్యంలో నోబెల్ బహుమతికి పదహారు సార్లు, నోబెల్ శాంతి బహుమతికి పదకొండు సార్లు నామినేట్ అయ్యారు.
* ఆయన రచనలలో ఇండియన్ ఫిలాసఫీ, ది ఫిలాసఫీ ఆఫ్ ది ఉపనిషత్తులు, యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ వెస్ట్రన్ థాట్, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!