Indian Student: లండన్లో భారత విద్యార్థి అదృశ్యం.. నదిలో శవమై కనిపించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు నెలల క్రితం బ్రిటన్ వెళ్లిన భారత విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. లండన్లోని థేమ్స్ నదిలో అతడు శవమై కనిపించాడు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన అతడు గత నెల నవంబర్ 17న కనిపించకుండ పోయాడు. దీంతో లండన్లోని అతడి బంధువులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నవంబర్ 21న లండన్లోని థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు గుర్తించారు. అయితే అతడి హత్యగల కారణాలు తెలియాల్సి ఉంది. కానీ లండన్ పోలీసులు మాత్రం ఇది అనుమానస్పద మృతి కాదని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.
Also Read: Old Woman: కవలలకు జన్మనిచ్చిన70 ఏళ్ల వృద్ధురాలు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
కాగా మిత్ పటేల్(23) ఈ ఏడాది ఉన్నత చదువుల కోసం సెప్టెంబర్లో లండన్ వెళ్లాడు. అక్కడ బంధువుల ఇంట్లో ఉంటున్న మిత్ షెఫీల్డ్హాలమ్వర్సిటీలో నవంబర్ 20న డిగ్రీ కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉంది. అప్పటికే అతడు అమెజాన్లో పార్ట్టైమ్ జాబ్ కూడా సంపాదించాడు. ఈ క్రమంలో నవంబర్ 17 సాయంత్రం వాక్కు వెళ్లిన అతడు తిరిగి వెళ్లలేదు. దీంతో బంధువుల మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నవంబర్ 21 పటేల్ థేమ్స్ నదిలో పటేల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Suicide Attempt: వృద్ధుడిపై నుంచి వెళ్లిన రైలు.. అయినా బతికి బట్టకట్టాడు..
అనంతరం అతడి బంధువులకు సమాచారం అందించారు. కాగా పటేల్ మృతదేహాన్ని ఇండియాకు పంపేందుకు అతడి కుటుంబం నిధులు సేకరిస్తున్నట్టు బంధువు పార్త్ పటేల్ తెలిపాడు. ‘మిత్కుమార్ పటేల్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. దీంతో అతడి మ’తదేహం ఇండియాకు తీసుకురావడం కోసం అతడి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం కోరుతున్నారు. ‘గో ఫండ్ మీ’ పేరుతో ఆన్లైన్ ఫండ్ రైజర్ ద్వారా నిధుల సేకరిస్తున్నారు. దీని ద్వారా వారం వ్యవధిలో జీబీపీ(గ్రేట్ బ్రిటన్ పౌండ్స్) 4,500కి(4 లక్షల 76 వేలు) పైగా వచ్చాయి’ అని చెప్పాడు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!