Indian Railway Cheap Medicine: ప్రయాణంలో ఆరోగ్యం క్షీణించిందా.. ఈ 50 రైల్వే స్టేషన్లలో చౌకగా మందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railway Cheap Medicine: ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు రైలును ఆశ్రయిస్తారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కానీ చాలా సార్లు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణీకుల ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ప్రజలు మధ్య స్టేషన్లో దిగాల్సి వస్తోంది. ప్రయాణికుల ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ స్టేషన్లలో మందులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. నిజానికి, రైలు ప్రయాణంలో ప్రయాణీకుడి ఆరోగ్యం క్షీణిస్తే అతనికి ఇప్పుడు తక్కువ ధరలో మందులు లభిస్తాయి. 50 స్టేషన్లలో చౌక మందుల కౌంటర్లను తెరవాలని రైల్వే నిర్ణయించింది. రైల్వే శాఖ చౌక ఔషధం పథకం ఏంటో తెలుసుకుందాం…
Read Also:Rajini: జైలర్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న థియేటర్స్
Also Read
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు చౌకగా మందులను అందించడానికి ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా 50 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ కేంద్రాలను ఆవరణలో ప్రారంభించి ప్రజలకు తక్కువ ధరకే మందులను అందజేస్తారు. అయితే ఇందుకోసం మెడికల్ స్టోర్ యజమానులు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కేంద్రాలు 20 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత స్టేషన్లలో తెరవబడతాయి. ప్రధానమైనవి బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్.
Read Also:Bhola Shankar: మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే…
ఈ స్టేషన్లలోనే ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు
దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, వీరంగన లక్ష్మీ బాయి, లక్నో, గోరఖ్పూర్, బనారస్, ఆగ్రా కాంట్, మధుర, రిషికేశ్, కాశీపూర్, దర్బంగా, పాట్నా, కతియార్, జంగ్గీర్-నైలా, బాగ్బర్హా, సినీ, అంకలేశ్వర్, మెహసానా, పెండ్రా రోడ్, రత్లాం, రత్లాం, , సవాయి మాధోపూర్, భగత్ కి కోఠి, ఫగ్వారా, రాజ్పురా ప్రధాన స్టేషన్లు ఇక్కడ ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు ప్రారంభించబడతాయి.
తాజావార్తలు
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!