56 ఏళ్ల వయసులో ఆర్మీ మేజర్ జనరల్ విరామం లేకుండా 25 పుల్-అప్లను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్గా మారింది. ఈ వీడియోను ఈ 1.4 లక్షల వీక్షించగా.. నాలుగు వేల లైక్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Darling – Nabha Natesh : సోలో ట్రావెలింగ్ చేస్తూ ‘రాహి రే’ అంటున్న నభా నటేష్..
మేజర్ జనరల్ ప్రసన్న జోషి నిమిషంలోపు 25 పుల్ అప్లను ప్రదర్శించారు. ఈ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 56 ఏళ్ల వృద్ధుడి శక్తి, తీవ్రమైన వ్యాయామం చేసి అనేక మంది మంది ఆశ్చర్యపోయారు. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. నెట్టింట వైరల్గా మారింది.
ఇది కూడా చదవండి: UPSC: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
46 సెకన్ల ఉన్న క్లిప్లో జోషి తన యూనిఫాం ధరించి ఇతర ఆర్మీ సిబ్బందితో జిమ్లో కనిపించారు. విరామం లేకుండా పుల్-అప్లను ప్రదర్శిస్తుండగా ఇతరులు అతని కోసం కౌంట్డౌన్ చేశారు. జిమ్లోని ప్రతి ఒక్కరూ మేజర్ జనరల్ జోషికి శారీరక ఆరోగ్యం పట్ల ఉన్న నిబద్ధతకు చప్పట్లు కొట్టి ప్రశంసించారు. నెటిజన్లు కూడా జోషి ప్రదర్శనను మెచ్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Parthasarathi: రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ..ఒక్క రోజులో దాదాపు 95శాతం
Salute and respect to the physical fitness of Major General Prasanna Joshi of the Indian Army. No wonder the Indian Army has been rated as the finest fighting force in the world by the German publication Statista in October 2022. Proud of the Indian Army. Jai Hind🇮🇳 #IndianArmy… pic.twitter.com/xuCPTcHqfh
— Lt Col JS Sodhi (Retd) (@JassiSodhi24) June 29, 2024