Ind vs SA: నేడు విశాఖలో ఇండియా VS సౌత్ ఆఫ్రికా మ్యాచ్.. విరాట్కి కలిసొచ్చిన స్టేడియం మనదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs South Africa ODI Decider in Vizag: విశాఖ నగరంలో క్రికెట్ సందడి నెలకొంది.. నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డే లా సీరీస్ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి.. సీరీస్ డిసైడ్ మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది.. కోహ్లీ, రోహిత్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అందరి దృష్టి రో-కోలపైనే ఉంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకున్నాయి. రెండు టీమ్స్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాయి. ఈ మ్యాచ్కు పోలీసులు కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.. మరోవైపు.. టికెట్ల విషయంలో అభిమానులకు నిరాశ తప్పడం లేదు. ఆన్ లైన్ టికెట్స్ విక్రయాలపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… స్టేడియం వద్ద బ్లాక్ లో టికెట్స్ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి..
READ MORE: Hyderabad: నగరంలో అర్ధ రాత్రి నుంచి ‘ఆపరేషన్ కవచ్’.. గల్లీల్లోకి 5వేల మంది పోలీసులు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కాగా.. ఈ మ్యాచ్ కోసం విరాట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. విరాట్ కోహ్లికి దేశంలో అత్యంత కలిసొచ్చిన స్టేడియం విశాఖ కావడం విశేషం. మన స్టేడియంలో 7 వన్డేలు ఆడిన కోహ్లీ 97.83 సగటుతో 587 పరుగులు చేశాడు. వైజాగ్లో అతడు మూడు సెంచరీలు, రెండు అర్ధశతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక్కడ ఆడిన తొలి రెండు వన్డేల్లో అతను శతకాలు సాధించాడు. ప్రస్తుత సిరీస్లో వరుసగా రెండు శతకాలు సాధించిన విరాట్.. తనకు బాగా కలిసొచ్చిన మైదానంలోనూ సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
READ MORE: Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన.. రిలీజ్ డేట్పై క్లారిటీ..!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!