IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టైం, లైవ్ స్ట్రీమింగ్.. ఫుల్ డిటైల్స్ ఇవే
- నవంబర్ 22 నుండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ
- ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్
- తొలి మ్యాచ్ పెర్త్ స్టేడియంలో మ్యాచ్
- ఈ మ్యాచ్ చూడటానికి ఇండియాలో ఎప్పుడు, ఏ టైంలో చూడాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 కింద.. టీమిండియా నవంబర్ 22 నుండి ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ పెర్త్ స్టేడియంలో జరగనుంది. గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టు మ్యాచ్లు జరిగేవి.. అయితే ఈసారి ఐదు టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. సిరీస్లోని మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22 నుండి ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ చూడటానికి ఇండియాలో ఎప్పుడు, ఏ టైంలో చూడాలి. ప్రతి సెషన్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది.. ఏ సమయానికి ముగుస్తుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడవచ్చు.. అన్నీ డిటైల్స్గా తెలుసుకుందాం.
Read Also: Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ బిల్లు ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం.. కీలక వ్యాఖ్యలు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
పెర్త్లో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి సెషన్ భారత కాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే టాస్ అరగంట ముందుగా ఉదయం 7:20 గంటలకు జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 7:50 నుండి 9:50 వరకు కొనసాగుతుంది. లంచ్ బ్రేక్ అనంతరం రెండో సెషన్ ఆట ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత టీ బ్రేక్ ఉంటుంది. చివరి సెషన్ ఆట మధ్యాహ్నం 12:50 నుండి 2:50 వరకు ఉంటుంది. ఆ తరువాత స్టంప్లు ఉంటాయి. (ఈ సమయం భారతీయ కాలమానం ప్రకారం).
Read Also: Medak Incident: నర్సాపూర్ పోలీసుల నిర్వాకం.. ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్
మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇండియాలో చూడవచ్చు. ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, శుభ్మన్ గిల్ కూడా మొదటి టెస్ట్ మ్యాచ్కు అందుబాటులో ఉండడు. రెండో టెస్టు నుంచి భారత జట్టులోకి రోహిత్ ఎంట్రీ ఇస్తాడు. మహ్మద్ షమీ కూడా రెండో టెస్టు మ్యాచ్కి ముందు టీమిండియాలో చేరే అవకాశం ఉంది. రెండో టెస్ట్ మ్యాచ్కు ఫిట్గా ఉంటే శుభ్మన్ గిల్ కూడా తిరిగి జట్టులోకి చేరుతాడు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!