IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టైం, లైవ్ స్ట్రీమింగ్.. ఫుల్ డిటైల్స్ ఇవే
- నవంబర్ 22 నుండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ
- ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్
- తొలి మ్యాచ్ పెర్త్ స్టేడియంలో మ్యాచ్
- ఈ మ్యాచ్ చూడటానికి ఇండియాలో ఎప్పుడు, ఏ టైంలో చూడాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 కింద.. టీమిండియా నవంబర్ 22 నుండి ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ పెర్త్ స్టేడియంలో జరగనుంది. గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టు మ్యాచ్లు జరిగేవి.. అయితే ఈసారి ఐదు టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. సిరీస్లోని మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22 నుండి ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ చూడటానికి ఇండియాలో ఎప్పుడు, ఏ టైంలో చూడాలి. ప్రతి సెషన్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది.. ఏ సమయానికి ముగుస్తుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడవచ్చు.. అన్నీ డిటైల్స్గా తెలుసుకుందాం.
Read Also: Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ బిల్లు ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం.. కీలక వ్యాఖ్యలు
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
పెర్త్లో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి సెషన్ భారత కాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే టాస్ అరగంట ముందుగా ఉదయం 7:20 గంటలకు జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 7:50 నుండి 9:50 వరకు కొనసాగుతుంది. లంచ్ బ్రేక్ అనంతరం రెండో సెషన్ ఆట ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత టీ బ్రేక్ ఉంటుంది. చివరి సెషన్ ఆట మధ్యాహ్నం 12:50 నుండి 2:50 వరకు ఉంటుంది. ఆ తరువాత స్టంప్లు ఉంటాయి. (ఈ సమయం భారతీయ కాలమానం ప్రకారం).
Read Also: Medak Incident: నర్సాపూర్ పోలీసుల నిర్వాకం.. ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్
మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇండియాలో చూడవచ్చు. ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, శుభ్మన్ గిల్ కూడా మొదటి టెస్ట్ మ్యాచ్కు అందుబాటులో ఉండడు. రెండో టెస్టు నుంచి భారత జట్టులోకి రోహిత్ ఎంట్రీ ఇస్తాడు. మహ్మద్ షమీ కూడా రెండో టెస్టు మ్యాచ్కి ముందు టీమిండియాలో చేరే అవకాశం ఉంది. రెండో టెస్ట్ మ్యాచ్కు ఫిట్గా ఉంటే శుభ్మన్ గిల్ కూడా తిరిగి జట్టులోకి చేరుతాడు.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!