Maldives Controversy: మాల్దీవుల్లో సినిమా షూటింగులు వద్దు.. ప్రకటన రిలీజ్ చేసిన ఎఫ్డబ్ల్యూఐసీఈ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives Controversy: మాల్దీవుల వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ పత్రికా ప్రకటన ద్వారా FWICE మాల్దీవులను బహిష్కరించాలని చిత్ర నిర్మాతలందరికీ విజ్ఞప్తి చేసింది. ఫిల్మ్ మేకర్స్ మాల్దీవులలో షూటింగ్ చేయడానికి బదులుగా, భారతదేశంలోని అలాంటి ఇతర ప్రదేశాలలో సినిమాను చిత్రీకరించాలని, తద్వారా పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కోరింది.
Read Also:AP Crime: 50 రూపాయలు ఇవ్వలేదని భార్య ఆత్మహత్య..!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఫెడరేషన్ తన పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొంది.. “ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో ఉద్రిక్తత వాతావరణం ఉంది. మీడియా, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, సాంకేతిక నిపుణులు, కళాకారుల సమాఖ్య FWICE ఒక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి మాల్దీవుల మంత్రుల బాధ్యతారహితమైన వ్యాఖ్యలను FWICE ఖండిస్తోంది. అందుకే మాల్దీవులను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. FWICE మాల్దీవుల లొకేషన్లలో షూటింగ్ చేయడానికి బదులుగా, భారతదేశంలోని ఇలాంటి ప్రదేశాలలో షూటింగ్ చేసి, పర్యాటక అభివృద్ధికి సహకరించాలని దాని సభ్యులకు విజ్ఞప్తి చేస్తుంది. భవిష్యతులో మాల్దీవులలో ఎటువంటి షూటింగ్ ప్లాన్ చేయవద్దని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాతలకు సూచించబడింది. మనమందరం మన ప్రధానికి, దేశానికి అండగా ఉందాం.’’ అంటూ రాసుకొచ్చింది.
Read Also:Cyber Fraud: ప్రజాపాలన దరఖాస్తులో సైబర్ కేటుగాళ్లు.. కాల్ చేసి 10 వేలు కొట్టేశారు..
అసలు వివాదం ఏంటి?
పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్లోని కొన్ని చిత్రాలను పోస్ట్ చేశారు. ప్రజలు లక్షద్వీప్ గురించి ఎక్కువగా వెతకడం ప్రారంభించారు. భారతదేశంలో ఇంత అందమైన ప్రదేశం ఉన్నప్పుడు మరెక్కడికైనా వెళ్లడం ఎందుకు అని సోషల్ మీడియాలో ప్రజలు చెప్పడం ప్రారంభించారు. ఇది నచ్చని మాల్దీవుల మంత్రులు ప్రధానిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు ప్రధానికి మద్దతుగా నిలిచారు. లక్షద్వీప్ను ప్రచారం చేయడం ప్రారంభించారు. ఫలితంగా అక్కడి ప్రభుత్వం ఆ నేతలను సస్పెండ్ చేసింది.
BOYCOTT MALDIVES… CHOOSE LOCATIONS IN INDIA: FWICE APPEALS TO PRODUCERS… OFFICIAL STATEMENT…#FWICE #India #Maldives pic.twitter.com/OpZmXIq6o2
— taran adarsh (@taran_adarsh) January 10, 2024
తాజావార్తలు
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!