Maldives Controversy: మాల్దీవుల్లో సినిమా షూటింగులు వద్దు.. ప్రకటన రిలీజ్ చేసిన ఎఫ్డబ్ల్యూఐసీఈ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives Controversy: మాల్దీవుల వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ పత్రికా ప్రకటన ద్వారా FWICE మాల్దీవులను బహిష్కరించాలని చిత్ర నిర్మాతలందరికీ విజ్ఞప్తి చేసింది. ఫిల్మ్ మేకర్స్ మాల్దీవులలో షూటింగ్ చేయడానికి బదులుగా, భారతదేశంలోని అలాంటి ఇతర ప్రదేశాలలో సినిమాను చిత్రీకరించాలని, తద్వారా పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కోరింది.
Read Also:AP Crime: 50 రూపాయలు ఇవ్వలేదని భార్య ఆత్మహత్య..!
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ఫెడరేషన్ తన పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొంది.. “ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో ఉద్రిక్తత వాతావరణం ఉంది. మీడియా, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, సాంకేతిక నిపుణులు, కళాకారుల సమాఖ్య FWICE ఒక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి మాల్దీవుల మంత్రుల బాధ్యతారహితమైన వ్యాఖ్యలను FWICE ఖండిస్తోంది. అందుకే మాల్దీవులను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. FWICE మాల్దీవుల లొకేషన్లలో షూటింగ్ చేయడానికి బదులుగా, భారతదేశంలోని ఇలాంటి ప్రదేశాలలో షూటింగ్ చేసి, పర్యాటక అభివృద్ధికి సహకరించాలని దాని సభ్యులకు విజ్ఞప్తి చేస్తుంది. భవిష్యతులో మాల్దీవులలో ఎటువంటి షూటింగ్ ప్లాన్ చేయవద్దని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాతలకు సూచించబడింది. మనమందరం మన ప్రధానికి, దేశానికి అండగా ఉందాం.’’ అంటూ రాసుకొచ్చింది.
Read Also:Cyber Fraud: ప్రజాపాలన దరఖాస్తులో సైబర్ కేటుగాళ్లు.. కాల్ చేసి 10 వేలు కొట్టేశారు..
అసలు వివాదం ఏంటి?
పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్లోని కొన్ని చిత్రాలను పోస్ట్ చేశారు. ప్రజలు లక్షద్వీప్ గురించి ఎక్కువగా వెతకడం ప్రారంభించారు. భారతదేశంలో ఇంత అందమైన ప్రదేశం ఉన్నప్పుడు మరెక్కడికైనా వెళ్లడం ఎందుకు అని సోషల్ మీడియాలో ప్రజలు చెప్పడం ప్రారంభించారు. ఇది నచ్చని మాల్దీవుల మంత్రులు ప్రధానిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు ప్రధానికి మద్దతుగా నిలిచారు. లక్షద్వీప్ను ప్రచారం చేయడం ప్రారంభించారు. ఫలితంగా అక్కడి ప్రభుత్వం ఆ నేతలను సస్పెండ్ చేసింది.
BOYCOTT MALDIVES… CHOOSE LOCATIONS IN INDIA: FWICE APPEALS TO PRODUCERS… OFFICIAL STATEMENT…#FWICE #India #Maldives pic.twitter.com/OpZmXIq6o2
— taran adarsh (@taran_adarsh) January 10, 2024
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!