Nafithromycin: క్యాన్సర్, డయాబెటిస్ రోగులకు శుభవార్త!.. మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్ను అభివృద్ధి చేసిన భారత్
- క్యాన్సర్, డయాబెటిస్ రోగులకు శుభవార్త
- మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్ను అభివృద్ధి చేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ కీలక పురోగతిని సాధించింది. దేశం తన మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్, నాఫిథ్రోమైసిన్ను అభివృద్ధి చేసింది. ఇది ప్రాణాంతక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో అత్యంత ప్రభావవంతమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు, మధుమేహం ఉన్నవారికి ఆశాకిరణంగా మారుతుందని తెలిపారు. ఈ యాంటీబయాటిక్ పూర్తిగా భారతదేశంలోనే రూపొంది, అభివృద్ధి అయి, క్లినికల్గా పరీక్షించబడిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఔషధ రంగంలో భారతదేశాన్ని స్వావలంబన చేయడంలో ఇది ఒక ప్రధాన అడుగని అన్నారు.
Also Read:అల్లం తినడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే !
Also Read
- Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
నాఫిథ్రోమైసిన్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడగలదని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. వీటిపై ఇప్పటికే ఉన్న యాంటీ బయాటిక్స్ ఇకపై పనిచేయవు. క్యాన్సర్ రోగులు లేదా అనియంత్రిత మధుమేహంతో బాధపడుతున్న వారితో సహా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్న రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read:Pawan Kalyan : పవన్ కల్యాణ్ సినిమాలో నటించను.. కిరణ్ అబ్బవరం కామెంట్స్
భారతదేశం 10,000 కంటే ఎక్కువ మానవ జన్యువులను క్రమం చేయడం పూర్తి చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు దీనిని పది లక్షలకు పెంచడమే లక్ష్యమన్నారు. ఇది జన్యు పరిశోధనలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందన్నారు. జన్యు చికిత్స ట్రయల్ 60-70% మెరుగుదలను చూపించిందని, రక్తస్రావం సమస్యలు లేవని ఆయన అన్నారు. ఇది భారతదేశ వైద్య పరిశోధనకు అద్భుత విజయమని తెలిపారు. ఈ యాంటీబయాటిక్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ప్రపంచ ప్రఖ్యాత న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు. ఇది బయోమెడికల్ ఆవిష్కరణలో భారతదేశం వేగవంతమైన పురోగతి, నాయకత్వాన్ని ప్రదర్శిస్తుంది.
Science and Technology Minister @DrJitendraSingh inaugurates a medical workshop in New Delhi.
He informs that India has developed its first indigenously discovered antibiotic Nafithromycin.
He says that this antibiotic is effective against resistant respiratory infections,… pic.twitter.com/ndRoyrhM5p
— All India Radio News (@airnewsalerts) October 18, 2025
తాజావార్తలు
-
Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!