IND vs AUS: మరోసారి నిరాశపరిచిన భారత్.. తక్కువ పరుగులకే ఆలౌట్
- మరోసారి నిరాశపరిచిన భారత్..
- మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్.
- 40 పరుగులతో టాప్ స్కోరర్ గా రిషబ్ పంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: టీమిండియా మరోసారి తక్కువ పరుగులకే అలౌటై క్రికెట్ అభిమానులను నివసిపరిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ మొదలుకాగా.. మొదటి రోజే టీమిండియా 185 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా వరుస క్రమంలో టికెట్లు కోల్పోతూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్స్ గా వచ్చిన యశస్వి జైస్వాల్ 10 పరుగులు, రాహుల్ నాలుగో పరుగులు చేసి పెరిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్ కూడా కొద్దిసేపు నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేసినా 20 పరుగుల వద్ద లంచ్ విరామానికి ముందే పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత లంచ్ విరామం తర్వాత టీమిండియా టాప్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా 17 పరుగులకే వెనుతిరిగాడు. ఇక ఆ తర్వాత రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ ను నిలదొక్కే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 26 వెనుతిరిగాడు.
Also Read: Renault Offer: బంపర్ ఆఫర్.. లక్ష కి.మీ.ల వారంటీ అంటున్న రెనాల్ట్
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మరోవైపు నాలుగోవ టెస్టులో సెంచరీతో హీరోగా మారిన నితీష్ కుమార్ రెడ్డి ఈసారి గోల్డెన్ డక్ అవుట్ అయ్యి నిరాశపరిచాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 14, ప్రసాద్ కృష్ణ 3, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 22 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. మహమ్మద్ సిరాజ్ మూడు పరుగులతో అజయంగా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ లో బోలాండ్ నాలుగు వికెట్లతో టీమిండియాను మరోసారి కట్టడి చేసారు. ఇక మిచెల్ స్టార్క్ కు 3, కమిన్స్ 2, నాథన్ లయన్ ఒక వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!