DA Increase: ఆ రాష్ట్ర ఉద్యోగులకు పెరిగిన డీఏ.. 4 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DA Increase: ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ (డిఎ)ని 5 శాతం పెంచింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరట లభించినట్లైంది. ఈ పెంపుతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఇప్పుడు 33 నుంచి 38 శాతానికి పెరిగింది. అయితే ఇది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ కంటే తక్కువగానే ఉంది. అంతకుముందు మార్చిలో కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచింది. ఇది జనవరి 2023 నుండి 42 శాతానికి చేరుకుంటుంది. 7వ వేతన సంఘం కింద సంవత్సరానికి రెండుసార్లు DA సవరించబడుతుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటును పరిగణనలోకి తీసుకుంటే కేంద్ర ఉద్యోగులకు మరో పెంపు జరుగుతుంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో సమావేశం కానున్నారు.
60 Snakes: అమ్మ బాబోయ్.. ఏందయ్యా ఇది.. ఆ ఇంట్లో అన్ని పాములు..
Also Read
అయితే ఛత్తీస్గఢ్లో డీఏ పెంపు నిర్ణయం పట్ల ఉద్యోగులు ఓ పక్క హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరోపక్క విమర్శలు చేస్తున్నారు. పెంపు నిర్ణయంపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి కాబట్టే డీఏ పెంచినట్లు చెబుతున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా డీఏ పెంపు జరిగింది. మధ్యప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ ఇప్పుడు 42 శాతానికి చేరుకుంది. అయితే ఛత్తీస్గఢ్లో డీఏ పెంపు నిర్ణయంతో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఈ డీఏ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై రూ.1000 కోట్ల అదనపు భారం పడనుంది.
తాజావార్తలు
-
Spain Wins FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనాపై 1-0 తేడాతో చారిత్రాత్మక విజయం
-
Korean Kanakaraju: అనంతపురం నేలపై ‘కొరియన్ కనకరాజు’ సందడి.. చిరంజీవి స్టెప్పులే స్ఫూర్తి అన్న వరుణ్ తేజ్!
-
Astrology: జూలై 20 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!